తెలంగాణలో జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్తు సంస్థల నూతన డైరెక్టర్లను ఆదేశించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్ ఏడో దశ కర్మాగారం రికార్డుల పరంపర కొనసాగిస్తున్నది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింట్లోనూ ఈ ఏడాది 79
విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ విద్యుత్తు ప్లాంట్లపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్తు విచారణ సంఘం నివేదిక పాత సీసాలో కొత్తసారా అన్న ఆరోపణలొస్తున్నాయి. ఈ నివేదిక ఆసాంతం పాత నివేదికే నా? అ�
రాష్ట్రంలోని అత్యంత కీలకమైన రెండు థర్మల్ విద్యుత్తు ప్లాంట్లల్లో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో 1,320 మెగావాట్ల విద్యు త్తు ఉత్పత్తి నిలిచిపోయింది.
దేశంలో కరెంటు సంక్షోభం తరుముకొస్తున్నది. ప్రభుత్వరంగ థర్మల్ విద్యుత్తు కేంద్రాలను బొగ్గుమసి కమ్మేస్తున్నది. తీవ్ర బొగ్గు కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. అనేక థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఒక�
దేశ విద్యుదుత్పాదక సామర్థ్యం 400 గిగావాట్ల పైబడి ఉన్నప్పటికీ గతేడాది ఏప్రిల్లో 217 గిగావాట్ల పీక్ డిమాండ్ను కూడా తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.
సువిశాల భారతదేశంలో అపారమైన ఖనిజ సంపద, నీటి లభ్యత, మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ రైతులకు సాగునీటి లేమి, అలవికాని విద్యుత్ కోతలు దేశ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దేశంలో యువతను నిర్�
అదనపు భారాన్ని కేంద్రమే భరించాలి కోల్ఇండియా ధరకే సరఫరా చేయాలి కేంద్రం అసమర్థత వల్లే సంక్షోభం అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల్లో జోక్యం మోదీ సర్కారుపై ఏఐపీఈఎఫ్ విమర్శలు న
ప్రస్తుతం దేశంలో మునుపెన్నడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తి, సరఫరాలో సంక్షోభం తలెత్తింది. దీంతో దేశంలోని 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. 108 కేంద్రాలు అతి క్లిష్ట పరిస్థి�
మెగావాట్ ఉత్పత్తికి అతితక్కువ నీటి వినియోగం సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మరో ఘనత హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యంత పొదుపుగా నీటిని వినియోగిస్తున్నం�