బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతో సరిపెట్టుకోకుండా వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతూ ఆర్థికంగా నిలదొక్కుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు సింగరేణి సీఎండీ బలరాం అన్నారు.
దేశంలో మొదటిసారిగా కార్బన్డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీకి సింగరేణి సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మక ప్లాంటును మంచిర్యాల జిల్లా జైపూర్లోని థర్మల్ విద్యుత్తు ప్లాంటులో ఏర్పాటు చేస్తున్నది. థ
రామగుండంలో కొత్తగా నిర్మించతలపెట్టిన థర్మల్ పవర్ప్లాంట్ విషయంలో జాయింట్ వెంచర్ విధానానికే రాష్ట్ర సర్కారు సై అన్నది. విద్యుత్తు ఉద్యోగులు, కార్మికులు ఎంతగా వ్యతిరేకించినా సింగరేణి సంస్థతో జట్టు
భద్రాద్రి జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (బీటీపీఎస్)లో యూనిట్ -1 వద్ద శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం పిడుగుపాటు వల్లనే సంభవించిందని అధికారులు నిర్ధారించారు.
జైపూర్ ఎస్టీపీపీలో ఎఫ్జీడీ ప్రాజెక్ట్ నిర్మాణం వడివడిగా కొన సాగుతున్నది. సాధారణంగా థర్మల్ పవర్ప్లాంటులో బొగ్గు ను మండించడం ద్వారా వెలువడే ఉష్ణోగ్రతను వినియోగిం చి నీటిని ఆవిరి రూపంలోకి మార్చి, దా
రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన తెలంగాణ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఫేజ్-1 ప్లాంట్లకు సింగరేణి బొగ్గు సరఫరా కానున్నది. ఈ మేరకు మంగళవారం ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది.
థర్మల్ విద్యుత్ కేంద్రంలో పేలిన బాయిలర్ | థర్మల్ విద్యుత్ ప్లాంట్లో బాయిలర్ పేలి 13 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సోన్భద్ర జిల్లాలోని లాంకో అన్పారా థర్మల్ విద్యుత్ �