TG Govt | తెలంగాణలోని 12 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడంతో పాటు వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
TG High Court | సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు.. పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల�
Exports Committee | సంగారెడ్డి పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ఆర్ఐ శాస్త్రవేత్త వెంకటేశ్వరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది.
TG Govt | తెలంగాణ ప్రభుత్వం జిల్లా ఇన్చార్జి మంత్రులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. కేబినెట్లోకి కొత్తగా తీసుకున్న మంత్రులకు సైతం బాధ్యతలు అప్పగించింది.
Supreme Court | కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశలు జారీ చేసింది. నేటి మధ్యాహ్నం 3.30 గంటల వరకు భూములపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. తెల�
ఉపాధి హామీ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ నిధులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జనవరి 26న ఈ పథకం ప్రారంభం కాగా, ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్గా ఎంపికచేసి గ్రామసభలు నిర్వహించి కూలీల ఖాతాల
Burra Venkatesham | ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వీఆర్ఎస్ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ప్రభుత�
ధరణి పోర్టల్లో గుట్టలుగా పేరుకుపోతున్న పెండింగ్ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఒక ఉన్నతాధికారి అనుసరిస్తున్న వైఖరే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగుల కేటాయింపునకు జారీ చేసిన జీవో-317 బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. కొత్తగా మ్యూచువల్, స్పౌజ్, మెడికల్ క్యాటగిరీ బదిలీలకు అవకాశం ఇచ్చింది.
TG High Court | నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అంటూ తీవ్రంగా స్పందించింది. వారంలో మూడుస�
రేరా అప్పిలేట్ ట్రిబ్యునల్కు 33 పోస్టులను మంజూ రు చేస్తూ మంగళవారం ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా ఆదేశాలు జారీచేశారు. ఈ పోస్టులను భర్తీ చేసే బాధ్యత మున్సిపల్ శాఖకు అప్పగించింది.
Telangana | రాష్ట్రంలో సమగ్ర కులగణనపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్ల నుంచి డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున�