టీచర్లు పాఠాలెలా చెబుతున్నారు.. వసతులెలా ఉన్నాయన్న విషయాలపై విద్యాశాఖ ఆరా తీయనున్నది. రాష్ట్రంలో 1.11లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 2 శాతం అంటే 2వేల మంది టీచర్లు మొత్తం 24,146 బడుల్లో తనిఖీలు చేపట్ట�
కోటగిరి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టి అమలుచేస్తున్నారు. పాఠశాలలో పుస్తక నిధి ఏర్పాటు చేసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుక�
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎంఈవో సత్యనారాయణ రెడ్డి శుక్రవారం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ పుస్తకాలను ప్రతి విద్యార్థికి పాఠశాల ఓపెనింగ్ రోజే అం�
పిల్లల పెంపకంలో పూర్వపు రోజులకీ ఇప్పటికీ విపరీతమైన మార్పు వచ్చింది. ర్యాంకులు, పెద్ద చదువులు, ఐదంకెల ఉద్యోగాలు... ఇలా బయటంతా విపరీతమైన పోటీ ప్రపంచమే కనిపిస్తున్నది. అందుకే ఈ కాలపు తల్లిదండ్రులను ఉద్దేశిం�
సిద్దిపేట పట్టణ శివారు ఎల్లంకి కాలేజీ ఆవరణలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాలలో 339 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. రెగ్యులర్ ప�
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల పట్ల సర్కారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నది. పాఠశాలలు పునఃప్రారంభం తర్వాత విద్యార్థులకు పుస్తకాలు అందజేయాల్సి ఉండగా పూర్తి స్థాయిలో అందించలేదు. ఇప్పటి వరకు 70
తెలుగు పాఠ్యపుస్తకాల ముందుమాటలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సహా పలువురు మాజీ మంత్రుల పేర్లను తొలగించే విషయంలో విద్యాశాఖ పూటకో రీతిన ఆదేశాలివ్వడం గందరగోళానికి దారితీసింది.
Telangana | పాఠ్యపుస్తకాల వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. కేవలం ముందుమాట పేజీ మార్చి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పుస్తకాలను మళ్లీ ముద్రిస్తున్నామనే ప
KCR | తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పేరు ఉందని రాష్ట్రంలోని విద్యార్థులకు అందజేసిన దాదాపు 25 లక్షల పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ పక్ష నేత ఏలేటి మహేశ్వర�
Sabitha Indra Reddy | తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరుంటే తప్పేంటని మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో జగన్ బొమ్మలతో కూడిన కిట్లను పిల�
కాంగ్రెస్ సర్కార్ ముందుచూపులేకుండా చేస్తున్న పనుల వల్ల ప్రజలపై పెనుభారం పడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇన్నాళ్లు తాత్సారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తీరా వర్షాలు ప్రారంభమైన తర్వాత ఆగ
మండలంలోని కొండారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ఉదయ్కుమార్, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి ము ఖ్య అతిథులుగా హాజరై వి ద్యార్థులకు ప�