అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్లోని (Texas) జాస్పర్ (Jasper) కౌంటీలో ఓ ఇంట్లో జరుగుతున్న హైస్కూల్ ప్రోమ్ పార్టీపై (High school prom party) దుండగుడు కాల్పులకు తెగబడ్డారు.
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా టెక్సాస్లోని సీలో విస్టా షాపింగ్ మాల్ (Cielo Vista Mall )లో గురువారం కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఒకరు మరణించగా.. ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు స�
విక్టోరియా యోకుమ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు ఉన్నట్లు తెలిపారు. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఒకరికి తీవ్రంగా గాయాలైనట్లు చెప్పారు. �
అమెరికాలో ప్రవాస భారతీయురాలు జూలీ మాథ్యూ చరిత్ర సృష్టించారు. టెక్సాస్లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ కోర్టు జడ్జిగా ఆమె వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి అయిన రిపబ్లికన్ అభ్యర్థి ఆండ్రూపైన ఆమె �
Texas | అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రంలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం సాయంత్రం 5.35 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) టెక్సాస్లోని మిడ్లాండ్ పట్టణంలో భూమి కంపించింది. రిక్టర్
Houston | అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్లోని హూస్టన్లో (Houston) ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా.. సంబరాలు చేసుకునే సమయంలో బాణాసంచా పేల్చాల్సిందే. టపాసులు లేకుండా చాలా చోట్ల సంబరాలు పూర్తికావు. అయితే ఇవి శరీరానికి దూరంగా పెట్టుకొని పేల్చాలి. లేదంటే చాలా ప్రమాదం. ఈ వ
San Antonio | టెక్సాస్లోని శాన్ ఆంటోనియా (San Antonio) కంటైనర్ ట్రక్కు ఘటనలో మృతుల సంఖ్య 51కి చేరింది. శాన్ ఆంటోనియాలోని ఒక రోడ్డుపై నిలిపి ఉన్న ట్రక్కులో 46 మంది వలసదారులు మరణించిన విషయం తెలిసిందే.
50 మంది మృత్యువాత మెక్సికో నుంచి అక్రమంగా వలస వచ్చే క్రమంలో ఘోరం ట్రక్కులో అధిక ఉష్ణోగ్రతే మరణాలకు కారణం శాన్ ఆంటోనియో, జూన్ 28: అమెరికాలో మరో వలస విషాద ఘటన చోటుచేసుకున్నది. టెక్సాస్లో శాన్ ఆంటోనియాలోని
వాషింగ్టన్: టెక్సాస్లో జరిగిన స్కూల్ కాల్పుల ఘటనలో 19 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది అమెరికాలో స్కూల్ షూటింగ్ ఘటనలు 27 జరిగినట్లు తెలస్తోంది. ఇటీవల బఫెలో నగరంల
Elementary school | అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. టెక్సాస్లోని ఉవాల్డేలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో (Elementary school) 18 ఏండ్ల యువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిగిపాడు. దీంతో 21 మంది మరణించారు.