హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫీజు చెల్లింపు షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ప్రకటించారు. జులై 18వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ప్రధానోపాధ్యాయుల
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 23న పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెన్త్ ఎగ్జామ్స్కు 5,08,143 మంది రిజిస్ట్రర్ చేసుకోగా, 5,03,114 మంది హాజరయ్�
పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన రెండో రోజే నలుగురు డిబార్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో నలుగురు విద్యార్థులు కాపీయింగ్కు పాల్పడుతుండటంతో అధికారులు గుర్తించి డిబార్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు 99.61 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,861 కేంద్రాలు హాజరుకానున్న 5.09 లక్షల మంది అన్ని జిల్లాల్లో హెల్ప్లైన్ల ఏర్పాటు రెండేండ్ల తర్వాత పరీక్షల నిర్వహణ హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎస్సెస్సీ వార్షిక పర�
రేపటి నుంచి ఎగ్జామ్స్ షురూ ఉమ్మడి జిల్లాలో 179 పరీక్షా కేంద్రాలు 31,058 మంది విద్యార్థులు హాజరు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ కొవిడ్ మహమ్మారి జన జీవితాలను అతలాకుతలం చేసింది.. ఈ ప్రభావం విద్యావ్యవస్థపైనా
75 కేంద్రాల్లో పరీక్షలు హాజరవనున్న 13,435 మంది విద్యార్థులు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు విద్యాశాఖ పీఎస్ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ కొత్తగూడెం ఎడ్యుకేషన్, మే 16: పదవ తరగతి పరీక్షల నిర్వహణకు జిల్లా 7
పరీక్ష కేంద్రాల్లో కెమెరాల ఏర్పాటు ఏపీలో పేపర్ లీకేజీతో అప్రమత్తం అద్దె లేదా కొత్తవి కొనాలని నిర్ణయం హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పేపర్లు లీక్ కావటంతో మన రాష్ట్ర విద్యాశ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని సాధించే దిశగా ముందుకు సాగాలని జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ, షెడ్యూల్డ్ కులాల సం�
హైదరాబాద్ : మే నెలలో ప్రారంభం కాబోయే ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇంటర్, పది పరీక్షలపై
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23వ తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 2 నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. అయితే, వారం రోజులకు వాయిదా వేసుకునే...
SSC Exams: కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులపై భారం వేయకుండా చూసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో పదకొండు పరీక్షలు రాసే ...