AP Tenth Exams | అమరావతి : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 2వ తేదీ నుంచి ఏపీ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర
Tenth Exams | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3వ తేదీన పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్షతో పది పరీక్షలు ము�
CP Ranganath | వరంగల్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay ) చేసిన ఆరోపణలపై వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్( CP Ranganath ) తీవ్రంగా స్పందించారు. 'నన్ను లక్ష్యంగా చేసుకుని బండి సంజయ్ అనేక ఆరోపణలు చేశారు. లేని న�
Telangana | ఓ పదో తరగతి విద్యార్థి( Tenth Student ) ని మ్యాథ్స్ ఎగ్జామ్( Maths Exam ) రాసేందుకు శనివారం మక్తల్లోని గర్ల్స్ హై స్కూల్( Girls High School ) పరీక్షా కేంద్రానికి వచ్చింది. కానీ ఆ సెంటర్లో ఆమెకు కేటాయించిన హాల్ టికెట్
Etala Rajender | వరంగల్ : టెన్త్ పేపర్ లీకేజీ( tenth Paper Leak ) కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్( Etala Rajender )కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవార
Harish Rao | సంగారెడ్డి : దొంగల్ని అరెస్టు చేసి జైల్లో వేసిన తర్వాత ఇవాళ ఏ లీక్ లేదు.. పది పరీక్షలు( Tenth Exams ) సాఫీగా సాగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Minister Harish rao ) పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ధన్�
Bandi Sanjay | ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడంతో పాటు ప్రజల్లో అభద్రతాభావాన్ని పెంచేందుకు బండి సంజయ్ ప్రయత్నించినట్లు విచారణలో తేలిందని సీపీ రంగనాథ్ వెల్లడించారు. పదో తరగతి పరీక్షా ప్రశ్నపత్రం లీకేజీ వ్య
KTR | హైదరాబాద్ : పదో తరగతి ప్రశ్న పత్రం( Tenth Exam paper ) లీకేజీ కుట్ర వెనుక సూత్రధారిగా తేలిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్( Bandi Sanjay )పై మంత్రి కేటీఆర్( Minister KTR ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా బండి సంజ�