Blood Art | తమిళనాడులో ప్రేమ వెర్రితలలు వేస్తున్నది. ‘బ్లడ్ ఆర్ట్’తో వేసిన చిత్తరువులను ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వడం ట్రెండ్గా మారింది. ఇది ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రమాదకరమని నిషేధించింది.
Rare Vulture | ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో అరుదైన, అతి పురాతనమైన రాబందు ప్రత్యక్షమైంది. హిమాలయన్ గ్రిఫాన్గా పిలుచుకునే ఈ రాంబందుల జనాభా 1990 ల నుంచి తగ్గిపోవడం ప్రారంభించింది.
ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు కారణంగా లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెండు ఘటనలకు సంబ�
Male fertility supplements | పురుషుల్లో వంధ్యత్వానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడి పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణకు ఎన్నో సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడటం వల్ల శుక్రకణాలను ఆరోగ్యంగా అభివృద�
TTD news | తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 12 నుంచి టీటీడీ జారీ చేయనున్నది. అలాగే, రూ.33 లక్షలు విరాళంగా ఇచ్చే దాతలకు ఒక్కరోజు అన్నప్రసాదాలు వితరణ చేసేందుక
ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విమానంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇండిగో విమానంలో ప్రయా�
దట్టమైన పొగ మంచు, తీవ్రమైన చలి గాలులతో ఉత్తరాది వణికిపోతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. రాజధాని న్యూఢ
ఈ నెల 18న బుధవారం ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనున్నది. బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ నిర్వహిస్తున్న తొలి సభ ఇది. రాబోయే కాలంలో జాతీయస్థాయిలో మారే రాజకీయ సమీకరణాలకు సంకేత ప్రాయంగా ఈ సభకు బ
మందలకు మందలు.. రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్దీ బారులు.. పచ్చిక భూముల్లో ఎటుచూసినా గుంపులు గుంపులు .. కృష్ణానది పరీవాహక ప్రాంతం గొర్రెలతో కళకళలాడుతున్నది. తెలంగాణ ప్రాంతానికి చెందిన గొర్రెలు భారీ సంఖ్యలో నది �
రాష్ట్రంలో మరో 3 కలెక్టరేట్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్, జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయాన్ని (ఐడీవోసీ), 18న ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్య�
అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖతో కలిసి దేశవ్యాప్తంగా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్ఎండీఏ) నిర్ణయించింది
సీఎం కేసీఆర్ సూచనలతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మరణించడంతో ఆదివారం �
ఈ నెల 18న నిర్వహించనున్న ఖమ్మం బహిరంగసభలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద నేత్రపరీక్ష కార్యక్రమాన్ని మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రు�
MLC Kavitha | దంగల్ అంటే దమ్మున్న క్రీడ అని, క్రీడాకారులను సీఎం కేసీఆర్ ఎప్పుడూ ప్రోత్సహిస్తారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎల్బీ స్టేడియంలో 51వ సీనియర్ నేషనల్ ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్
Kanti Velugu | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, శాస్త్ర సాంకేతిక, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి