Crypto Currency | క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ మరోసారి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. వీటిని నిషేధించాల్సిందే అన్నారు. వీటికి విలువ లేదని, ఫక్తు జూదంలాంటిదని ఆయన తేల్చిచెప్పారు. లేని విలువను నమ్మించే ప్రయ�
Pakistan treatment | హిందూ బాలుడు దేవుడ్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడంతో పాక్ ప్రభుత్వం ఆయన్ను జైలుకు పంపించారు. దేవుడు క్రూరమైనవాడని ఆ బాలుడు పోస్ట్లో రాయడమే ఆయన చేసిన నేరం.
Cricket new record | సరస్వతి విద్యాలయం జట్టుకు చెందిన యశ్ చావ్డే చరిత్ర సృష్టించాడు. ఇంటర్ స్కూల్ పోటీల్లో 508 పరుగులు చేసి పరిమిత ఓవర్ల క్రికెట్లో 500 ప్లస్ రన్స్ చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
Health bits | ఉదయం నిద్ర లేవగానే కడుపు నింపుకోవడానికి బదులుగా ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలపై దృష్టి సారించడం మంచిది. ఏదో తినాలి కాబట్టి తిన్నామని ఆరోగ్య సమస్యలతో బాధపడటం మంచిది కాదని గుర్తుంచుకోవాలి.
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత గిరిధర్ గమాంగ్ శుక్రవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతిభవన్లో జరిగిన ఈ భేటీలో గిరిధ�
ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చనాక-కొరాట ప్రాజెక్టుకు అన్ని విభాగాల నుంచి అనుమతుల ప్రక్రియ పూర్తయ్యింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ నుంచి ప్రాజెక్టుకు శుక్రవారం పర్యావరణ అనుమతులు మంజూర�
వినూత్నమైన ఆలోచన, అందుకు తగిన యోగ్యత ఉన్న అంకుర సంస్థలకు పెట్టుబడి నిధులు లభించడం సమస్యే కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. తమ పెట్టుబడులకు నికర లాభాలు వస్తాయన్న భరోసా ఉన్న చ
తెలంగాణ రాష్ట్రం పట్ల మంత్రి కేటీఆర్కు ఉన్న ముందుచూపు, దార్శనికత అభినందనీయమని జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్, ఎండీ సజ్జన్ జిందాల్ ప్రశంసించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న �
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు-శోభ దంపతుల ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో గోదాదేవి కల్యాణాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పవిత్ర హృదయంతో శ్రీరంగనాథుడిని నిత్య పూలమాలతో పూజించి, స్వామివారికే తన జీవితాన్�
ఉపాధ్యాయులు మహిళలా, పురుషులా అన్న దానితో నిమిత్తం లేకుండా వారిని ‘సర్' లేదా ‘మేడమ్' అని సంబోధించే బదులు ‘టీచర్' అని పిలవాలని కేరళ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు
srisailam temple | క్షేత్రానికి వచ్చే భక్తులకు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించడం చట్టపరంగా నేరమని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం క్షేత్ర పరిధిలో తూనీకలు కొలతలు మరియు ఫుడ్సేఫ్టీ �
brungi vahana seva | శ్రీశైలంలో సంక్రాంతి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం భ్రమరాంబమల్లిఖార్జున స్వామిఅమ్మవార్లు భృంగివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచాహ్నిక దీక్షతో ఏడు రోజుల పాటు జరిగే బ్రహోత్సవాల్�