Keshava Rao | ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కీలక నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కన్నుమూశారు. శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేటకు చెందిన కేశవరావు బుధవారం మాధ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల�
Nambala Keshava Rao | ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కీలక అగ్రనేత అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ధ్రువీకరించారు. నా�
Nambala Keshava Rao | ఛత్తీస్గఢ్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో ఆ పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం మరణించినట్లుగా వార్తలు వచ్చాయి.
Mysterious Drone | కోల్కతాలో డ్రోన్లు కలకలం సృష్టించాయి. సోమవారం రాత్రి పలుచోట్ల డ్రోన్లు కనిపించినట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయో.. వాటిని ఎవరు ఎగురవ వేశారన్న కోణంలో కోల్కతా పోల�
Saiyami Kher | కాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో పలువురు నటీమణులు తాము క్యాస్టింగ్ కౌచ్ బారినపడ్డామంటూ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ సైతం క్యాస్�
Gold | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ధర స్వల్పంగా దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.490 తగ్గి.. తులం రూ.96,540కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిప
Preity Zinta | బాలీవుడ్ నటి, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఫొటో ఒకటి చక్కర్లు కొడుతున్నది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే.. రా
Ranya Rao | గోల్డ్ స్మగ్లింగ్ కేసు (Gold Smuggling Case)లో కన్నడ నటి రన్యారావు (Ranya Rao)తో పాటు తరుణ్ రాజ్ కొండూరు ((Tarun Raj Konduru)కు బెంగళూరు కోర్టు (Bengaluru Court) మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
Waqf Case | వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏదైనా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే.. దాన్ని మూడు అంశాలకే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్ల�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిసింది. మార్కెట్లు లాభాల్లో మొదలైనా.. ఆ తర్వాత మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.
Rain Alert | తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు
Gold Price Hike | బంగారం కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో ధరలు పెరిగాయి. ఢిల్లీలో ధర రూ.580 పెరిగి తులానికి రూ.97,030కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది.
Swarail App | ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికులకు అందించే సేవలను మెరుగుపరచడంతో పాటు ఆత్యాధునిక సేవలు అందించేందుకు ఐఆర్సీటీసీ సరికొత్తగా ‘స్వరైల్’ పేరుతో సరికొత్త యాప్ని తీసుకువచ్