Satyapal Malik | కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో రూ.2,200 కోట్ల సివిల్ పనుల కేటాయింపులో అవినీతి ఆరోపణలపై జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్తో పాటు మరో ఐదుగురిపై గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చార్జిషీ
Waqf Act | వక్ఫ్ (సవరణ) చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారించింది. పిటిషన్లతో పాటు కేంద్రం వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం మూడు కీలక అంశాలపై మధ్యంతర ఉత్తర్వులన�
Rain Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వ�
Encounter | జమ్మూ కశ్మీర్లోని కిష్త్వార్లోని సింగ్పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య గురువారం ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని బలగాలు చుట్టుముట్టా
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రపంచ మార్కెట్లోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ఆ ప్రభావం పడింది.
Supreme Court | ఓ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. హీట్ వేవ్స్ సమయంలో జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు జారీ చేయాలని, ఆ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని పిటిషన్ దాఖలైంద�
IND Vs ENG | ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో భారత అండర్-19 జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడనున్నది. ఇందులో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో ఒక వార్మప్ మ్యాచ్, ఐదు వన్డేలు, రెండు �
Axis Credit Card | యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్కార్డు యూజర్లకు షాక్ ఇచ్చింది. కోబ్రాండెడ్ ఫ్లిప్కార్ట్-యాక్సిస్ బ్యాంక్ రూల్స్ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మారిన రూల్స్ ఈ ఏడాది జూన్ 20 నుంచి అమలులోకి రాన�
Indian Banking | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెండుసార్లు వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించింది. ఆ తర్వాత నుంచి బ్యాంకులు డిపాజిట్ రంగంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. 2024-25 బ్యాంకుల ఆర్థిక ఫలితాల ప్రకారం.. రుణాలతో పోలిస్తే �
Gold Price | పసిడి ధరలు మగువలకు షాక్ ఇచ్చాయి. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ మధ్య బుధవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం రూ.1,910 పెరిగి తులం రూ.98,450కి చేరింది. ఆల్ ఇండియ�
పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం భార్యాపిల్లలు, తల్లిదండ్రులను వదిలి ఎడాది దేశానికి వెళ్లిన ఆ యువకుడిని విధి వంచించింది. తాను ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డా.. అచేతన �
EPFO | ఈ ఏడాది మార్చిలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో కొత్తగా 14.58 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఈ సంఖ్య గత సంవత్సరం కంటే 1.15 శాతం ఎక్కువ. మార్చి నెలలోనే దాదాపు 7.54 లక్షల మంది ఈపీఎఫ్లో తొలిసారిగా పేరు
PM Modi | ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో కేశవరావు సహా 27 మంది నక్సల్స్ని భద్రతా బలగాలు హతమార్చాయి. సంఘటనా స్థలం నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్లో చాలా మం