Minister KTR | మహబూబ్నగర్లో ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం పర్యటించనున్నారు. పర్యటనలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు భూమిపూజ చేయనున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో మెట్టుగడ్డ- పిల్లల
TS Weather Update | రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
Departmental tests | ఈ ఏడాది మే నెల (2023 మే) సెషన్కు సంబంధించిన డిపార్టుమెంటల్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఈ నెల 15 నుంచి నిర్వహించనుంది. ఈ మేరకు TSPSC ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది.
Minister Harish Rao | రెండేళ్లలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్న చల్మేడలో సంగమేశ్వర ఎత్తిప�
NTR 31 | కేజీఎఫ్ (KGF) చిత్రంతో పాన్ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో చేస్తున్న తన తదుపరి చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో ప్లాన�
TS Minister Jagadish Reddy | తొలిసారి సూర్యాపేట జిల్లాకు లబ్ధి చేకూర్చిన కాళేశ్వరం జలాలతో సీఎం కేసీఆర్ కు లక్ష హారతులతో బుధవారం ధన్యవాదాలు తెలుపనున్నారు.
AIIMS | ఎయిమ్స్ సైబర్ సెక్యూరిటీపై మరోసారి దాడి జరిగింది. అయితే, పెద్దగా నష్టమేమి జరుగలేదని, కొద్ది సమయంలోనే సర్వీసులను పునరుద్ధరించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపారు. సమాచారం ప్రకారం.. ఎయిమ్స్పై మంగళవా�
CM KCR | నాగర్కర్నూల్ సమీకృత కలెక్టరేట్కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అధికారులు ఘనస్వాగతం పలికారు.
CM KCR | నాగర్కర్నూల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయానికి వచ్చిన సీఎం కేసీఆర్కు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పోలీస్ హౌసి
Odisha Train Accident | ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మంగళవారం కేసు నమోదు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వం సూచనల మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెల�
AP News | ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది . బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Odisha Train Accident | ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైంది. వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. రైల్వే చట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
Minister Indrakaran Reddy | తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న హరితోత్సవాన్ని రాష్ట్రమంతా ఘనంగా నిర్వహించాలని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. సచివాలయంలో హరితోత్సవానికి సంబంధించిన పో�