Srisailam Dam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతున్నది. ఈ క్రమంలో అధికారులు రెండోసారి ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Jagdeep Dhankhar | భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆరోగ్య సమస్యల కారణంగా వైద్యుల సలహా మేరకు తక్షణం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
Gajalakshmi Raja Yogam | శ్రావణ మాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన సమయం. ఈ నెలలంతా శివ భక్తులు ఉపవాసం, పూజలు, రుద్రాభిషేకంలో పాల్గొంటు శివుడి ఆశీస్సులు చేస్తుంటారు. శ్రావణ మాసం జులై 25న మొదలై ఆగస్టు 23 వరకు కొనస
Mumbai Train Blast | 2006 నాటి ముంబయి లోకల్ రైలు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్
Gold-Silver Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. స్టాకిస్టుల నుంచి డిమాండ్ నేపథ్యంలో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.250 పెరిగి తులం ధర రూ.99,020కి చేరింది.
ED | అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గ్యాబ్లింగ్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన మనీలాడరింగ్ కేసులో గూగుల్, మెటా కంపెనీల అధికారులు సోమవారం ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. దాంతో అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశా�
Betting Apps Case | బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నలుగురు టాలీవుడ్ ప్రముఖ నటీనటులకు సమన్లు జారీ చేసింది. హీరో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్రాజ్, మంచు లక్ష్మి�
Fighter Jet Crash | బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఎఫ్-7 విమానం సోమవారం కళాశాల క్యాంపస్లో కూలిపోయింది. విమానం కళౠశాల భవనంపై కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా.. 160 మందికిపైగా గాయపడ్డారు.
ఆసిఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకున్నది. పాతకక్షల నేపథ్యంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్నగర్లోని మొహమ్మద్ ఖబులా అలియా�
Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు పలు అంశాలపై పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌ�
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య-వాయువ్య �
WCL 2025 | లెజెండ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో పాకిస్తాన్తో ఆడటానికి భారత్ నిరాకరించిన తర్వాత టోర్నీలో గందరగోళం నెలకొన్నది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో టోర్నీని ముందుకు తీసుకెళ్లడంలో నిర్వాహకులు ఇబ్బ�
WCL 2025 | వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు భారత్ నిరాకరించింది. దాంతో టోర్నీ నిర్వాహకులు మ్యాచ్ను రద్దు చేశారు. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్, మాజీ క్�