Sunil Gavaskar | ఆసియా కప్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఇందులో సీనియర్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్తో పాటు యుజ్వేంద్ర చాహల్కు చోటుదక్కలేదు. అయితే, ఇద్దరిని ఎంపిక చేయకపోవడంపై అభిమానులు �
JNTU College | ఆదిలాబాద్లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (JNTU) ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు.
Indigo Flight | విమానంలో గాలిలో ఉండగానే ప్రయాణికుడు రక్తపు వాంతులు చేసుకొని మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన ముంబయి నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానంలో చోటు చేసుకున్నది. ఈ ఘటనలో విమానాన్ని నాగ్పూర్లోని బాబా సాహెబ
Tilak Verma | పాక్, శ్రీలంక వేదిక జరిగే ఆసియా కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టులో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మకు చోటు దక్కింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుత ప్రదర్శన
ICMR | కరోనా కొత్త రూపాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోసారి ముప్పు పెరుగుతున్నది. ఇటీవల రెండు కొత్త వేరియంట్లు ఎరిస్, బీ.ఏ.2.68 వెలుగు చూడడంతో అందరినీ శాస్త్రవేత్తలు అప్రమత్తం చేశారు.
Srivari Brahmotsavalu | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. అధిక మాసం వల్ల రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 18-26 తేదీల మధ్య సాలకట్ల, అక్టోబర్ 15-23 మధ్య నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తా�
Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి వస్తున్న యాత్రికులకు మౌలిక వసతుల కల్పనతోపాటు క్షేత్ర అభివృద్దికి పాటు పడుతున్న దేవస్థానం ఈవో లవన్నను కృష్ణ ధర్మ రక్షణ సమితి నిర్వాహకులు అభినందించారు.
Minister Gangula | తెలంగాణ ప్రజలు కేసీఆర్నే మరోసారి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్తో కలిస
South Central Railway | దక్షిణ మధ్య రైల్వేశాఖ పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్లో మూడోలైన్కు నాన్ ఇంటర్లాకింగ్ పనుల నేపథ్యంలో రద్దు చేసింది. భువనేశ్వర్, మంచేశ్వర్, �
Aishwarya Rai | ఐశ్వర్యరాయ్ లాంటి కళ్లు కావాలంటే రోజూ చేపలు తినాలని ఓ మంత్రి సూచించారు. మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. పలువురు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ధూలే జిల్లాలోని అ�
Manipur Violence | మణిపూర్ హింసాకాండపై రిటైర్డ్ జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ నివేదిక సమర్పించిందని సుప్రీంకోర్టు తెలిపింది. హింసాత్మక సంఘటనకు సంబంధించి మిట్టల్ కమిటీ మూడు నివేదికలను సమర్పించిందని సుప్రీంకోర్�
Supreme Court | దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ అధికారులకు సమన్లు పంపేందుకు త్వరలో మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తెలిపింది. పెండింగ్లో ఉన్న కేసులు, తుది తీర్పుపై ధిక్క
Chandrayaan-3 | చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చందమామకు మరింత చేరువలోకి వెళ్లింది. మరో మూడు రోజుల్లో ఆ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలంపై దిగనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 మి�
Cyber Crime | ఓ సైబర్ చీటర్ సోషల్ మీడియాలో పలువురికి లింకులు పంపి ఆ లింకులను ఓపెన్ చేసిన వారి ఖాతాల నుంచి కోట్లల్లో నగదు కొల్లగొట్టాడు. దేశవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ పేర�