Chathish Garh CM Bhupesh Baghel | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అన్ని పార్టీల కార్యక్రమాలకు పూర్తి భద్రత కల్పించాలని నిర్ణయించామని సీఎం భూపేష్ భాఘెల్ తెలిపా�
Minister Niranjan Reddy | సృష్టికి ప్రతిసృష్టి చేసేది విశ్వకర్మలేనని మంతి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో మంత్ర�
TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది.
Morocco death toll | మొరాకోలోని హై అట్లాస్ పర్వతాల్లో 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. భూకంపం ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగిస్తున్నా కొద్ది కుప్పలుగా శవాలు బయటపడుతున్నాయి. శనివ�
Balagam | వేణు యెల్దండి తెరకెక్కించిన సినిమా `బలగం` ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో హాలీవుడ్ సినిమాలతోపాటు అవార్డులకు పోటీ పడుతోంది.
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో ఆఖరి రోజైన శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నా.. దేశీయ సూచీలు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 333.35 పాయింట్ల లాభంతో 66,598.91 పాయ�
TSRTC | లక్కీడ్రా విజేతలకు ఆర్టీసీ నగదు పురస్కారాలను అందజేసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల కోసం లక్కీ డ్రాను ప్రకటించింది. ఇందులో గెలుపొందిన వారికి నగదు పారితోషకంతో పాటు సత్�
Minister KTR | ఈ నెల 21న హైదరాబాద్లో రెండో విడుత డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంప
Mali Attack | ఉగ్రవాదులు మాలిలో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ దేశ సైనిక స్థావరంతో పాటు ప్రయాణికులతో వెళ్తున్న పడవపై దాడికి పాల్పడ్డారు. ఉత్తర మాలిలో ఈ ఘటన జరగ్గా.. 64 మంది ప్రాణాలు కోల్పోయారు.
MS Dhoni | భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్ జట్టుకు ఎన్నో విజయాలను అందించిన మిస్టర్ కూల్.. క్రికెట్తో పాటు పలు క్రీడలంటే ఎంతో మక్కువ.
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో ఆఖరి రోజైన లాభాలతో శుక్రవారం మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతున్నా సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
IMD Rain Alert | దేశంలో మరోసారి రుతుపవనాలు చురుగ్గా మారాయని.. దీంతో రానున్న మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల
Varanasi | శ్రావణ మాసంలో కాశీ విశ్వనాథుడికి రికార్డు స్థాయిలో భక్తులు విరాళాలు సమర్పించారు. గతంతో పోలిస్తే ఐదురెట్లు అధికంగా విరాళాలు వచ్చాయని కాశీ విశ్వనాథ్ ధామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ కుమా
Kangana Vs Nausheen | బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్పై పాక్ నటి నౌషీన్ షా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతుందని మండిపడింది. చెంపదెబ్బలు కొట్టేందుకు కంగనను కలవాలని అనుకుంటున్నట�