Morocco Earthquake | మొరాకోలో శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య 2వేలు దాటింది.
Kodali Nani | ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆదివారం విజయవాడ ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. రూ.300కోట్లకుపైగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ను విధిస్తూ ఆదేశా�
Chandrababu Naidu | స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఈ నెల 22 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు అనంతరం చంద్రబాబు నాయుడును పోలీసులు �
Madras High Court | తల్లిదండ్రులకు సరైన పోషణ కల్పించకున్నా, వారి గౌరవానికి భంగం కలిగించినా... పిల్లలకు ఇచ్చిన ఆస్తులు పేరెంట్స్ వెనక్కు తీసుకోవచ్చునని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది.
Chathish Garh CM Bhupesh Baghel | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అన్ని పార్టీల కార్యక్రమాలకు పూర్తి భద్రత కల్పించాలని నిర్ణయించామని సీఎం భూపేష్ భాఘెల్ తెలిపా�
Minister Niranjan Reddy | సృష్టికి ప్రతిసృష్టి చేసేది విశ్వకర్మలేనని మంతి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విశ్వకర్మల ఆత్మీయ సమ్మేళనంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమంలో మంత్ర�
TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది.
Morocco death toll | మొరాకోలోని హై అట్లాస్ పర్వతాల్లో 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. భూకంపం ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగిస్తున్నా కొద్ది కుప్పలుగా శవాలు బయటపడుతున్నాయి. శనివ�
Balagam | వేణు యెల్దండి తెరకెక్కించిన సినిమా `బలగం` ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్ లో హాలీవుడ్ సినిమాలతోపాటు అవార్డులకు పోటీ పడుతోంది.
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వారంలో ఆఖరి రోజైన శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నా.. దేశీయ సూచీలు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 333.35 పాయింట్ల లాభంతో 66,598.91 పాయ�
TSRTC | లక్కీడ్రా విజేతలకు ఆర్టీసీ నగదు పురస్కారాలను అందజేసింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళల కోసం లక్కీ డ్రాను ప్రకటించింది. ఇందులో గెలుపొందిన వారికి నగదు పారితోషకంతో పాటు సత్�
Minister KTR | ఈ నెల 21న హైదరాబాద్లో రెండో విడుత డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంప
Mali Attack | ఉగ్రవాదులు మాలిలో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ దేశ సైనిక స్థావరంతో పాటు ప్రయాణికులతో వెళ్తున్న పడవపై దాడికి పాల్పడ్డారు. ఉత్తర మాలిలో ఈ ఘటన జరగ్గా.. 64 మంది ప్రాణాలు కోల్పోయారు.