WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ -2024 టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Warangal | వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్యా తండాలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు దేవేందర్, రవి, సునీల్గా గుర్తించారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా �
B Sai Praneeth | ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్స్ కాంస్య పతక విజేత బీ సాయి ప్రణీత్ (31) అంతర్జాతీయ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలిరావడంతో సోమవారం క్షేత్ర వచ్చే దారులన్నీ కిక్కిరిసి పోయాయి.
JP Nadda | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా (JP Nadda) రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు చైర్మన్ ఆమోదం తెలిపినట్లు రాజ్యసభ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్
KCR | రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్రావును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల దామోదర్రావు తల్లి ఆండాళమ్మ కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయన నివాసానికి వెళ్లిన కేసీఆర
Bombay high court | భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని, ప్రస్తుతం అలాంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేదని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. రానురాను విద్య తన పవిత్రతను కోల్పోతోందని �
Varun Gandhi | లోక్సభ ఎన్నికల్లో పోటీపడబోయే 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే వెల్లడించింది. మరో వంద లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్లో పెట్టింది. అత్యధిక లోక్సభ స్థ
KCR | రాబోయే కాలం బీఆర్ఎస్ పార్టీదేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్�
Supreme Court | న్యాయవాదులు కేవలం ప్రచారం కోసం పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సంక్లిష్ట సమస్యలపై పిటిషన్లు వేయొద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. రైతుల ఆందోళన, డిమాండ్లపై దాఖలైన పిటిషన్లను ఉపసంహరించ�
Pawan Singh | వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ పడేది, లేనిది కాలమే చెబుతుందని భోజ్పురి నటుడు, గాయకుడు, బీజేపీ నేత పవన్ సింగ్ చెప్పారు. సోమవారం ఉదయం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై బయటికి వచ్చిన �
KTR | తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికలకు సంబంధించి కార్యాచరణపై చర్చించారు. రానున్న లోక్సభ, ఎమ్మెల్స�
Jagtial | ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబం, యువకుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ క్రమంలో యువతి కుటుంబం చేతిలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువకుడు కత్తితో దాడి చేయడంతో యువతి కుటుంబీకులు సైతం గాయపడ్డారు.