IIHT | తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని (IIHT) కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మ�
Indian Railway | రాబోయే సంవత్సరాల్లో భారత్లో వెయ్యి నయా జనరేషన్ అమృత్ భారత్ రైళ్లను తయారు
చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ప్రకటించారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో
ప్రయాణించే రైలు తయారీ �
Revanth Reddy | ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కారు ప్రారంభించనున్నది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇండ్లు లేని అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేయాలన�
PM Modi | రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పోటీ ప్రకటించారు. ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో
Laken Riley's murder | అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ నర్సింగ్ విద్యార్థిని హత్యకు గురికావడం రాజకీయ దుమారం రేపుతోంది. దానికి తోడు మెక్సికోతో సరిహద్దు వివాదం అమెరికా రాజకీయాలను వేడెక్కిస్తోంది. దేశంలో�
Pakistan | సంక్షోభంలో అల్లాడుతున్న పాకిస్థాన్కు అదనపు ఆదాయాన్ని సమకూర్చేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పలు సూచనలు చేసింది. పన్నులు పెంచడంతో పాటు, పన్ను స్లాబ్లను తగ్గించడం, మినహాయింపునకు స్వస్తి పలకడం తది�
Arabinda Dhali | పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న ఒడిశాలో అధికార బీజేడీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా ప్రతిపక్ష బీజేపీలోకి జారుకుంటున్నారు. తాజాగా బీజేడీ సీనియర్�
Lok Sabha | దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. జాతీయ పార్టీలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికార బీజే�
Himachal Congress | హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటేశారు. దాంతో స�
CI's Transfers | హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో భారీగా సీఐలకు స్థానచలనం జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 63 మంది సీఐ మంది సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీపీ శ్రీనివాస్రెడ్డి సీఐలను బదిలీ చేస్తూ ఉ�
Rameshwaram Cafe Blast | కర్ణాటక బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ కేసులో పోలీసు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బృందం కేసును దర్యాప్తు �
PM Modi | పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. నదియా జిల్లాలోని క్రిష్ణనగర్లో శనివారం జరిగిన విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడారు. ఈ సం
Clever Elephant | ఏనుగులు అనగానే.. వాటి భారీ శరీరం, చాటల్లా వెడల్పాటి చెవులు, తొండం గుర్తుకొస్తాయి. వాటి ఆకారం చూడముచ్చటగా ఉంటుంది. ఈ విషయాలు అందరికీ తెలుసు. అయితే, భారీ ఆకారంలో ఉండే ఈ ఏనుగులు చాలా తెలివైనవని చాలా కొద్�