Voting Mandatory | ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాస్వామ్య దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో ప్రజలు ఓటు ద్వారా తమ పాలకులను ఎన్నుకుంటున్నారు. అయితే భారత్తో సహా పలు దేశాల్లో తప్పనిసరి ఓటింగ్ నిబంధన లేదు. దాంతో కేవలం 60 నుంచి 70 �
లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోమవారం పోలింగ్ సందర్భంగా అన్ని కంపెనీలు తమ సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ చెప్పారు.
LB Nagar Traffic Jam | ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేసేందుకు సొంతూళ్లకు బయలుదేరిన వారి వాహనాలతో ఎల్బీ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
కడప లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు ఓటేసి గెలిపించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
Mudragada | పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ పీఠాపురం, ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.
DGP Ravi Gupta | పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్
BRS South Africa | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా చలికాలంలో బీఆర్ఎస్ పార్టీ తరపున సౌత్ ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలలో బీఆర్ఎస్ సౌతాఫ్రికా శాఖ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణి చేశారు.
CEO Vikas Raj | తెలంగాణలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులోకి వచ్చిందని చెప్పారు. దాంతో కారణంగా నలుగురి కంటే ఎక్కువ మంది క
Vinod Kumar | రెండు నెలల పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్కి అనూహస్య స్పందన వచ్చిందని.. గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ గులాబీ జెండా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
Jagadish Reddy | పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటమి రెండూ ఓటడిపోతున్నాయని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. భువనగిరిలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడే భాయ్.. ఛోట�
HYD Metro | హైదరాబాద్ మెట్రో నుంచి వైదొలిగేందుకు ఎల్అండ్టీ సంస్థ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. నష్టాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో మహ
TS Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో
KCR | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో ఆగమాగం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మీడియాతో మాట్లాడా�
Priyanka Gandhi | ఎన్నికలు భారత్లో జరుగుతుంటే చర్చ పాకిస్థాన్ మీద ఎందుకుని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగిత రేటు 45 ఏళ్ల గరిష్టానికి చేరిందన్నారు. పాలక బీజేపీ �