Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. యాత్ర ప్రారంభమైన 16 రోజులు 56 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 50 ఏళ్లు పైబడిన 40 మంది ఉన్నారు. 47 మంది గుండెపోటు, పల్మనరీ ఎడెమా కారణంగా మరణించినట్లు �
Taiwan | చైనా, తైవాన్ల మధ్య నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం, శనివారం ఉదయం చైనా సైన్యం తైవాన్ సరిహద్దులోకి చొరబడేందుకు ప్రయత్నించింది. తైవాన్ సైన్యం సైతం స్పందించింది.
Weather Report | తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎండలు దంచికొడుతున్నాయి. మళ్లీ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే ఐదురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు ప�
Lok Sabha Elections | లోక్సభ ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మొత్తం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఉదయం 11 గంటల వరకు 58 స్థానాల్లో �
Kapil Dev | మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్దేవ్ అన్నారు. లోక్సభ ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ హర్యానాలో తన సతీమణితో కలిపి ఓటు హక్కు వ�
Odisha CM | ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి (Odisha CM), బిజూ జనతాదళ్ (BJD) పార్టీ చీఫ్ నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆయన
Gautam Gambhir | భారత జట్టు మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ గౌతమ్ గంబీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుత�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ప్రక్రియలో ఇవాళ ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఉదయం ఏడు గ�
ఆమెకు అక్షరం అంటే ప్రాణం. కానీ ఆరోతరగతిలోనే పెండ్లయింది. ఆ వెంటనే బాధ్యతల ప్రవాహం మొదలైంది. తాగుబోతు భర్త, చంకలో బిడ్డలు.. బతుకు భారం మోసింది. కాలం తుపానులో కాగితంలా కొట్టుకుపోయింది. కానీ,కాగితం, పుస్తకం, అక�
Lok Sabha Elections | రేపు లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరో విడతలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్
Trains | హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో రేపు, ఎల్లుండి (మే 25, 26) పలు ఎంఎంటీఎస్ సర్వీసులను, నాలుగు డెమూ సర్వీసులను రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్�