Cyclone Remal | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారింది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను పశ�
Train Derail | గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో అధికారులు ఆ మార్గంలో వస్తున్న శబరి ఎక్స్ప్రెస్ ర�
Hyd Rain | హైదరాబాద్లో పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తున్నది. కీసర, ఘట్కేసర్ ప్రాంతాల పరిధిలో ఈదురుగాలులు వీస్తూ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద
CM Revant Reddy | తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీ-నాబ్)ను ఆదర్శంగా తీర్చి దిద్దాలని అన్నారు.
CM Revant Reddy | హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బ తినేలా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
TTD | శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుంచి వసంత మండపానికి వేంచేపు చేస్తారు.
Doctors | తెలంగాణలోని బోధనా ఆసుపత్రుల్లో ఒకే చోట 20ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కోఠిలోని కార్యాలయంలో డీఎంఈని వైద్యు�
NRI News | గ్రేటర్ లండన్లోని సట్టన్ పట్టణంలో ఈ నెల 18న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్య వైశ్య కుటుంబాలు పాల్గొని సామూహిక పూజలు చేశారు.
Cyclone Remal | రెమాల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ను వణికిస్తున్నది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కోల్కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టుని మూసివేయనున్నది. అన్ని కార్గో షిప్, కంటైనర్�
Encounter | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. జిల్లాలోని కంకనార్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకోగా.. మావోలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్కౌంటర్లో ఇద
Arvind Kejriwal | భారత సార్వత్రిక ఎన్నికలపై ట్వీట్ చేసిన పాక్ ఎంపీ ఫవాద్ హుస్సేన్ చౌదరికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చురకలంటించారు. తమ దేశం గురించి తాము చేసుకుంటామని.. ముందుగా అంతంత మాత్రంగానే ఉన్న మీ సొం
Varla Ramaiah | అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని వైఎస్సార్ సీపీ శ్రేణులకు అర్థమైందని.. అందుకు ఆ పార్టీ నేతలు ఎవరూ బయటకు రావడం లేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఆయన శనివారం మీడియా సమా�
Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. యాత్ర ప్రారంభమైన 16 రోజులు 56 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 50 ఏళ్లు పైబడిన 40 మంది ఉన్నారు. 47 మంది గుండెపోటు, పల్మనరీ ఎడెమా కారణంగా మరణించినట్లు �