Delhi Rain | దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం రోజంతా నిప్పులు చెరిగిన భానుడు సాయంత్రం మబ్బులు కమ్మడంతో కనుమరుగయ్యాడు. ఇంతలోనే ఈదురు గాలులు మొదలయ్యాయి. దాంతో భారీగా దుమ్ములేచింది. �
New Visa Rules | ఇకపై యూరప్ దేశాల్లో పర్యటించే భారతీయులకు యూరోపియన్ యూనియన్ (EU) శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఈయూ నూతన వీసా విధానాన్ని ప్రకటించింది. షార్ట్ స్టే వీసా అయిన షెంగెన్ వీసా (Schengen Visa) తో ఐరోపా దేశాలకు వెళ్ల�
DGCA New Rule | విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 సంవత్సరాల్లోపు పిల్లలకు తప్పనిసరిగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి పక్కనే సీటును కేటాయించాలని ఎయిర్లైన్స్ కంపె�
Parth Pawar-Ajit Pawar | అజిత్ పవార్ తనయుడు పార్థా పవార్ కు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
WhatsApp | ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ కంపెనీ వాట్సాప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. యూజర్ల ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ను పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఫీచర్ను తీసుకువచ్చేందుకు ప్రయత్�
Stock Market Close | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా మూడోరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో.. దేశీయ మార్కెట్లపై ప్రభావం పడుతున్నది.
Siddaramaiah | కేంద్రం ఇచ్చిన కరువు సహాయక నిధులపై సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు కాంగ్రెస్ నేతుల బెంగళూరులో మంగళవారం నిరసన తెలిపారు. కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్�
TS Weather | తెలంగాణలో రాగల రెండురోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, బుధవారం నుంచి వడగాలులు వీస్తాయని హెచ్చరించింది.
Supriya Sule | మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలేకు జంట సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక స్వతంత్ర అభ్యర్థికి ఎన్సీపీ (ఎస్పీ) గుర్తును పోలే బాకా గుర్తు కేటాయించింది ఈ
CS Shati Kumari | నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని స
Dhananjay Munde - Ajit Pawar | పవార్ కుటుంబంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒంటరిపాటయ్యారని ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ధనంజయ్ ముండే పేర్కొన్నారు.
Supreme court | ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పూర్తవగానే ఐదేళ్లకు బదులుగా నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్ఎల్బీ) చదివేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇంటర