Rahul Gandhi-NEET | ‘నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ఆందోళనకరంగా మారుతున్నా ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Bomb Threat | దేశంలోని 40 విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామంటూ దుండగులు బెదిరింపు ఈ మెయిల్స్ పంపారు. బాంబులతో ఆయా ఎయిర్పోర్టులను పేల్చివేయబోతున్నామంటూ ఆ ఈ మెయిల్స్లో హెచ్చరించారు. బెదిరింపు ఈ మెయిల్స్ అందుకు�
Alka Yagnik | అల్కా యాగ్నిక్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తొంబైల్లో అత్యుత్తమ గాయనీ గాయకుల్లో ఆమె ఒకరు. సంగీతంతో ఆమె సంబంధం దశాబ్దాల నాటిది. నాలుగు దశాబ్దాలకు పైగా ఆమె తన పాటల ద్వారా సంగీత అనుమానులను అలరిస్తు
Bomb Threat | పట్నా ఎయిర్పోర్టులో బాంబు కలకలం చెలరేగింది. ఎయిర్పోర్టులో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. ఎయిర్పోర్టు అధికారిక మెయిల్ ఐడీకి ఈ మెయిల్ పంపారు. దాంతో అధికారులు అప్రమత్�
KC Venugopal | నీట్ పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫైరయ్యింది. ఇంత జరిగిన తర్వాత కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని, ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ పా�
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రాను కేరళలోని వాయనాడ్ లోక్సభ నియోజకవర్గానికి స్వాగతిస్తూ స్థానిక కాంగ్రెస్ నేతలు తీర్మానం చేశారు. మంగళవారం నియోజవకర్గ కాంగ్రెస�
Khairatabad | హైదరాబాద్లోని ఖైరతాబాద్లో వినాయకుడి విగ్రహ నిర్మాణానికి సోమవారం ఘనంగా కర్ర పూజ నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్మల ఏకాదశి నాడు కర్ర పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
Lok Sabha Protem Speaker | 18వ లోక్సభ ప్రొటెం స్పీకర్గా సీనియర్ సభ్యుడు, కాంగ్రెస్ ఎంపీ కే సురేష్ పేరు ఖరారైనట్లు తెలుస్తున్నది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ మంగళవారం నుంచి విడుదల చేయనున్నది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద ప�
IPS Transfers | తెలంగాణలో 28 మంది మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
IndiGo flight | ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. ఇది చాలదన్నట్టు ఒకవైపు కరెంటు కోతలు, ఇంకోవైపు తాగునీటి కష్టాలు. వెరసి దేశ రాజధాని ప్రజలకు తీవ్ర అవస్థలు. ఇలాంటి పరిస్థితుల్లో సోమవారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ�
Chirag Paswan | కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ పైన మనస్సు పారేసుకున్నారు బోజ్ పురి సినీ నటి నిషాదూబే. ఆయన్ను ప్రేమిస్తున్నానంటూ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
RSS Mohan Bhagwat | బీజేపీకి ఆర్ఎస్ఎస్ అవసరం లేదన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, వాటిని పట్టించుకోనవసరం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు.