Jabardasth Pavithraa | జబర్దస్త్ కమెడియన్ పవిత్ర ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఈ నెల 11న సొంతూరులో ఓటు వేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని.. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయటపడినట్లు చెప్పింది.
Covid-19 | గత కొన్ని నెలలుగా కొవిడ్ శాంతించింది. తాజాగా మరోసారి విజృంభిస్తున్నది. రోజు రోజుకు
కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల వ్యర్థ నీటిలో కొవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రో�
Income Tax Raid | ఉత్తప్రదేశ్లోని ఆగ్రా నగరంలో ముగ్గురు బడా షూ వ్యాపారుల ఇండ్లపై ఆదాయపు పన్నుశాఖ సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు రూ.40కోట్లకుపైగా నగదు వెలుగుచూసినట్లు సమాచారం. ఎంజీరోడ్కు చెందిన బీకే షూష్, ఢక్ర
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ బంగాళాఖాతం మీదుగా అండమాన్ నికోబార్ దీవులను తాకాయని హైదరాబాద్ ఐంఎండీ తెలిపింది.
Ramayan | బాలీవుడ్ దర్శకుడు నితీశ్ రాణా దర్శకత్వం వహిస్తున్న చిత్రం రామాయణ్. దాదాపు రూ.800కోట్ల బడ్జెట్తో మూడు భాగాల్లో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సౌత్ బ్యూటీ సాయి �
TS Weather | తెలంగాణలో రాగల ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వ�
Road accident | కర్ణాటకలో ముందు వెళ్తున్న కారును తప్పించబోయి ఓ బస్సు ఫ్లైవోవర్ రెయిలింగ్ను ఢీకొట్టింది. అయినా వేగం అదుపులోకి రాకపోవడంతో అవతలి లైన్లోని మరో ఫ్లైవోవర్ పైకి దూసుకెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సు �
Yadadri dress code | తెలంగాణలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇకనుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించా�
ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదు చేసినట్టు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన ఠాణాలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్లోని కేఆర్కే కాలనీక
Telangana | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు జనగామ జిల్లా బచ్చన్నపేట మండంల దుబ్బగుంటపల్లి యోగానందనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచ�
Naveen Patnaik | తమను గెలిపిస్తే ఒడిశాను నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రచారం చేస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పొలిటికల్ టూరిస్టులు అని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించారు.
Election Commission of India | సార్వత్రిక ఎన్నికల వేళ.. దేశవ్యాప్తంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్న రూ.8,889 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా గుజరాత్ లోనే పట్టుకున్నామని �
Mallikarjun Kharge | ఇండియా కూటమిలోకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ ను తీసుకునే విషయమై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించార�
Crime news | ఓ ఇంట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదు మృతదేహాలు పడి ఉన్నాయి. మృతులందరి ఒంటిపై గొడ్డలి గాట్లు ఉన్నాయి. అదే గ్రామానికి ఓ వ్యక్తి ఆ ఇంటి పక్కనే చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుక