Srisailam | శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అన్ని యూనిట్లను త్వరితగతిన సిద్ధం చేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
CM Revanth | ఆర్థిక సంవత్సరంలో బీఎల్సీ మోడల్లో తెలంగాణకు 2.70లక్షల ఇండ్లను మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి
Janmabhoomi Express | తెలుగు ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. విశాఖపట్నం-లింగంపల్లి (12805), లింగంపల్లి-విశాఖపట్నం (12806) మధ్య జన్మభూమి ఎక్స్ప్రెస్ను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.
AP Cabinet | ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు.
Sooraj Revanna | లైంగిక వేధింపులో కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీ(యూ) నేత సూరజ్ రేవన్నకు షాక్ తగిలింది. బెంగళూరు కోర్టు సూరజ్ను బెంగళూరు కోర్టు జూలై ఒకటి వరకు సీబీఐ కస్టడీకి ఇచ్చింది.
PM Modi | 18వ లోక్సభ (18th Lok Sabha) తొలి సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడారు. దేశానికి మూడోసారి సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపార
CBI - NEET |ఎంబీబీఎస్ సహా యూజీ వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం కేసు నమోదు చేసింది.
NTA | నీట్ యూజీ 2024 పరీక్షా పత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో సమూల మార్పులు తీసుకు రానున్నదని తెలుస్తున్నది.
Road Accident | రంగారెడ్డి జిల్లా నార్సింగీ ఔటర్ రింగు రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ప్రమాదంలో పది మందికి గాయాలయాయి.
Anasuya Bharadwaj | అనసూయ భరద్వాజ్ పెద్దగా పరిచయం అక్కర్లేదు. బుల్లి తెరపై యాంకర్గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సినిమాలు చేస్తూ వస్తున్నది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ పలు అంశాలపై ముక్కుసూటిగా స్పందిస్త�
Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో ఇద్దరు, యమునోత్రి ధామ్లో మరో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటి వరకు యాత్రలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల సంఖ�