Mangoes | ప్రకృతిలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. ఇవన్నీ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఓ వేప చెట్టుకు మామిడికాయలు కాశాయి. వేప చెట్ట�
Army Chief | ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని కేంద్రం నెల రోజులు పొడిగించింది. ఆయన పదవీకాలం పొడిగింపునకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆదివారం ఆమోదం తెలిపింది. జనరల్ మనోజ్ పాండే జూన్ 30 వరకు ఆర్�
WhatsApp | వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మెటా యాజమాన్యంలోని వాట్సాప్కు 2.78 బిలియన్ల యూజన్లు ఉన్నారు. ఈ క్రమంలో యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ను ప�
Covid-19 | సింగపూర్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కొవిడ్ కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని కొత్త వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మం�
Cyclone Remal | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారింది. ఆదివారం అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను పశ�
Train Derail | గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో అధికారులు ఆ మార్గంలో వస్తున్న శబరి ఎక్స్ప్రెస్ ర�
Hyd Rain | హైదరాబాద్లో పలుచోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తున్నది. కీసర, ఘట్కేసర్ ప్రాంతాల పరిధిలో ఈదురుగాలులు వీస్తూ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద
CM Revant Reddy | తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (టీ-నాబ్)ను ఆదర్శంగా తీర్చి దిద్దాలని అన్నారు.
CM Revant Reddy | హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బ తినేలా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
TTD | శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8.30 గంటలకు ఉత్సవర్లు ఆలయం నుంచి వసంత మండపానికి వేంచేపు చేస్తారు.
Doctors | తెలంగాణలోని బోధనా ఆసుపత్రుల్లో ఒకే చోట 20ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కోఠిలోని కార్యాలయంలో డీఎంఈని వైద్యు�
NRI News | గ్రేటర్ లండన్లోని సట్టన్ పట్టణంలో ఈ నెల 18న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్య వైశ్య కుటుంబాలు పాల్గొని సామూహిక పూజలు చేశారు.
Cyclone Remal | రెమాల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ను వణికిస్తున్నది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కోల్కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టుని మూసివేయనున్నది. అన్ని కార్గో షిప్, కంటైనర్�