Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్తో పోలిస్తే సూచీలు నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి.
JC Diwakar Reddy | ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ అధినేత జేసీ దివాకర్రెడ్డి హైదరాబాద్కు చెందిన సాహితీ నిర్మాణ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్లో ఉన్న తన నివాసం లీజు విషయంలో ఒప్పంద పత్రాలను సంస్థ
Tamil Nadu Doctors | తమిళనాడుకు చెందిన వైద్యులు అద్భుతం చేశారు. పొరపాటున సూది మింగిన ఓ బాలిక ఊపిరితిత్తుల్లో నుంచి ఆ సూదిని తొలగించి కాపాడారు. సర్జరీ లేకుండా రికార్డు టైమ్లో సూదిని బయటికి తీశారు. తమిళనాడులోని తంజావ�
Road accident | ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హర్యాతండా దగ్గర అడ్డువచ్చిన కుక్కను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తల్లితోపాటు చిన్నారులైన ఇద్దరు
Cell Therapy- Diabetes | డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు గుడ్ న్యూస్.. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తీసుకోకుండానే సెల్ థెరపీ అందుబాటులోకి రానున్నది. దీన్ని చైనా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
Naveen Patnaik | ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ ఇటీవల ఓ బహిరంగసభలో మాట్లాడుతుండగా ఆయన ఎడమచేయి వణకడం ఓ వీడియోలో కనిపించింది. దాంతో ఆయన పక్కనే ఉన్న ఒడిశా 5T ప్రాజెక్టు ఛైర్మన్ వీకే పాండియన్ పట్నాయక�
Lok Sabha Polls | లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ తుది గణాంకాలను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆరో దశలో 63.37శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించింది. 61.95శాతం పురుషులు, 64,95శాతం మహిళలు, 16.67శాతం మంది థర్డ్ జెండర్ ఓటర్లు �
Swati Maliwal case | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్కు కోర్టు మళ్లీ మూడు రోజుల పోలీస్ట్ కస్టడీ విధించింది. ఇటీవల బిభవ్కు విధించిన నాలుగు రోజ�
Kerala Woman | కేరళలో ఘోరం జరిగింది. ఇష్టంగా తిన్న బిర్యానీ ఓ మహిళ ప్రాణాలు తీసింది. త్రిసూర్ జిల్లాలోని పెరింజనం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రెస్టారెంట్లో బిర్యానీ తిన్న సుమారు 178 మందికి ఫుడ్ పాయిజనిం
Prajwal Revanna | ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విమానం దిగగానే అరెస్టు చేస్తామని కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర తెలిపారు. లైంగిక దాడి కేసులో ఆయనపై ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ నెల 31న సిట్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది.
Nampally Court | బాంబు బెదిరింపు కాల్స్ హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించాయి. మధ్యాహ్నం ప్రజాభవన్లో బాంబు పెట్టినట్లుగా పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దాంతో అప్రమత్తమైన ప్రజాభవన్కు చేరు
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైనా.. ఆ తర్వాత ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ప్రధానరంగాల్లో షేర్లు అమ్మకాలతో మార్కెట్లు నష్టపోయాయి. క్రితం సెషన్తో పోలిస్తే �
Pandemic | కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నది. కొత్త కొత్త రూపాలను మార్చుకుంటూ పంజా
విసురుతున్నది. మొన్నటి వరకు శాంతించిన వైరస్ మళ్లీ జడలువిప్పుతున్నది. ఇటీవల సింగపూర్ సహా పలు దేశాల్లో కేసులు పె�
Hemant Soren | మాజీ సీఎం హేమంత్ సోరెన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ స్పందన తెలుపాలంటూ జార్ఖండ్ హైకోర్టు మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)ని ఆదేశించింది. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో జనవరి 31న ఎన�