Karnataka CM Siddaramaiah -BJP | కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ‘వాల్మికి కార్పొరేషన్’లో కుంభకోణం జరిగినందుకు బాధ్యత వహిస్తూ సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు.
Srisailam Temple | శ్రీశైలం : ఆషాఢ పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ అమ్మవారి శాకాంబరి ఉత్సవాల శ్రీశైల క్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని 2వేలకుపైగా కిలోల ఆకుకూరలు, కూరగాయలు, వివిధ పండ్లతో సర్వ
Arvind Kejriwal | ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన బరువు తగ్గిపోతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లెఫ్టినెంట్ �
Microsoft Effect | మైక్రోసాఫ్ట్ ఔటేజ్ ఎఫెక్ట్ ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిపైనా పడింది. ముఖ్యంగా విమానయాన సంస్థలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సేవలు నిలిచిపోయాయి.
Maheshwar Reddy | కాంగ్రెస్ పార్టీ పెత్తిన ప్రతి స్కీమ్లో స్కామ్ ఉంటుందని.. రేవంత్ సర్కారుది ప్రజా పాలన కాదని.. ప్రజా వ్యతిరేక పాలన అని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శలు గుప్పించారు.
Kanwar Yatra | ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్రపై ఇప్పటికే వివాదం కొనసాగుతోంది. యాత్రా మార్గంలోని దుకాణదారులు తమ దుకాణాల నేమ్ ప్లేట్లలో వారి పేర్లను చేర్చాలని స్థానిక అధికారులు ఉత్తర్వులు చేయడం వివాదానికి తెరలే
CJI | మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ను స్థాపించి.. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా�
Godavari River | భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి వరద ముంచెత్తుతున్నది. శనివారం మధ్యాహ్నం 4 గంటల వరకు 35 అడుగులకు నీటమట్టం చేరింది.
KTR | ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామ
TG Weather | చిలికా సరస్సు సమీపంలో ఒడిశా తీరంలోని అల్పపీడనం కొనసాగుతుందని.. పూరికి 40 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. వాయువ్య దిశగా ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతూ 12గంటల్లో క్రమంగా బలహీనపడి అల�
Telangana Cabinet | ఈ నెల 25న తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానున్నది. అసెంబ్లీ కమిటీ హాలులో ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యతన సమావేశం జరుగనున్నది. భేటీలో బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదముద్ర వేయనున్నారు.