Train Derailed | ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన గురి చేస్తున్నాయి. ఇటీవల రైళ్లలు మంటలు చెలరేగడం, పట్టాలు తప్పిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకున్�
Team India | ఈ ఏడాది జూన్లో వెస్టిండిస్, అమెరికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ని టీమిండియా కైవసం చేసుకున్నది. ఆ తర్వాత టీ20 క్రికెట్కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఇ
Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్పై మరోసారి నోరుపారేసుకున్నారు. కమలా హ్యారిస్ ఓ ఫ్రాడ్ అంటూ సోషల్ మీడియా �
Koppula Eshwar | కాంగ్రెస్ పాలనలో హాస్టల్స్లో చదువుతున్న విద్యార్థుల ప్రాణాలకు రక్షణే లేకుండా పోయిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గ్రెస్ ఏడునెలల పాలనలో ప్రభుత్వ గురుకుల పాఠశాల్లో 36 మంది విద్యార్�
KTR | విద్యార్థుల తల్లిదండ్రులకు గర్భశోఖం మిగల్చొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల మరణాలపై ఆయన ఆవేదన వ
Bangladesh | షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంపై తిరుగుబాటు రాజీనామా అనంతరం బంగ్లాదేశ్లో అస్థిరత, అశాంతి నెలకొన్నది. చాలా ప్రాంతాల్లో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దేవాలయాలపై సైతం అల్లరిమూకలు దాడులక�
Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు ప్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకాలతో మార్కెట్లు లాభాల్లో మొదలవగా.. అయితే, అదానీ గ్రూప్స్, సెబీ చైర్పర్సన్పై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో మ
KTR |‘కాంగ్రెస్ పార్టీ సమగ్రతపై తెలంగాణలో మీ సీఎం రాజీ పడుతున్నారు. గౌతం అదానీతో కలిసి చురుగ్గా భాగస్వామి అవుతున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలకు మీరు జవాబు ఇవ్వగలరా రాహుల్ గాంధీ గారు’ అని కేటీఆర్ ప్రశ్నించారు. క
Doctor Threaten | పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పుర్బా బర్ధమాన్ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో మహిళా వైద్యురాలిని బెదిరించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Singareni CMD Balaram | కార్మికుల రక్షణ కోసం అమలు చేస్తున్న నియమ నిబంధనలను పాటిస్తూ అందరూ కలిసి సురక్షిత సింగరేణిని ఆవిష్కరించే లక్ష్యంతో పనిచేస్తూ ఉత్పత్తిని సాధించాలని కార్మికులకు సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ పి
Harish Rao | కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ఎకరానికి రూ.5వేలు వస్తుండేదని.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ.7500 ఇస్తామని గొప్పలు చెప్పిందని.. అధికారంలోకి వచ్చాక ఆ ముచ్చట లేదని.. ఇచ్చే రూ.5వేల ఊసెత్తడం లేదని మాజీ మం