New train | హైదరాబాద్ మహానగరం నుంచి తరచూ గోవా టూర్కు వెళ్లే పర్యాటకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త రైలును అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ రై�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్) డిమాండ్ చేసింది. రుణమాఫీ, రైతుభరోసా, పంటకు రూ.500 బోనస్ సహా వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ�
Bra straps : మహిళలు తమ చెస్ట్ అందంగా కనిపించడం కోసం, సౌకర్యవంతంగా ఉండటం కోసం సాధారణంగా 'బ్రా'లను ధరిస్తుంటారు. అయితే ఇలా 'బ్రా'లు ధరించే కొందరిలో బ్రా స్ట్రాప్స్ కింద చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి. బ్రా స్ట్రా�
Harsha Sai | యూ ట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ శనివారం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఓ నటిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. ఈ మేరకు నోటీసులు జా�
Srisailam | శ్రీశైలం : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శనివారం భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శనివారం ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న న్యాయమూర్త
Health tips : చాలా మంది మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, థైరాయిడ్, రక్తంలో కొలెస్టరాల్ లాంటి జీవనశైలి వ్యాధులతో సతమతమవుతున్నారు. ఈ దీర్ఘాకాలిక వ్యాధులతో అప్పటికప్పుడు వచ్చే సమస్య ఏమీ లేకపోయిన�
Pressure cooker : మనకు వరి అన్నమే ప్రధానమైన ఆహారం. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటారు. అయితే సాధారణ పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఎలక్ర్టిక్ ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారు.
Haryana elections | హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఆద్యంతం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది.
CBJ Gold | హైదరాబాద్ నగర పరిధిలో చందానగర్లో సీబీజే గోల్డ్ అండ్ డైమెండ్స్ షోరూం ప్రారంభించారు. అలాగే శుభశ్రీ స్కిల్స్ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఆయా మాల్స్ని ప్రారంభ�
DRDO | భారత రక్షణ, పరిశోధనా సంస్థ డీఆర్డీవో మరో ఘనత సాధించింది. వెరీ నాల్గోతరం ష్టార్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) మిస్సైల్ను శనివారం విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్లోని అటామి�
Tirumala | తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమంలో శ్రీవల్లి పుత్తూరు నుంచి తొలిసారిగా తెచ్చిన చిల�
Shraddha Kapoor | బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నది. ఇటీవల ఆమె నటించిన స్త్రీ-2 విజయవంతంగా 50 రోజుల థియేట్రికల్ రన్ని పూర్తి చేసుకున్నది. ఈ క్రమంలో షిర్డీ సాయిబాబా ఆశీర్వాదం తీసుకున్న�
PM Kisan Yojana | ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా వాశింలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధుల విడుదలను ప్రారంభించారు.