IND vs AUS | స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఘోర పరాభవం నుంచి బయటపడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు టెస్టుల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. న�
Special Trains | కేరళలోని పతినంతిట్ట జిల్లాలో కొలువైన శబరిగిరుల్లో కొలువైన అయ్యప్ప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వెళ్తారు. ఈ క్రమం�
Nethanyahu | ఇరాన్ (Iran) అణు కార్యక్రమం (Nuclear program) లో భాగంగా కీలక పరికరాలు తయారుచేసే స్థావరాలపై తాము అక్టోబర్లోనే దాడి చేశామని ఇజ్రాయెల్ (Israel) ప్రధాని నెతన్యాహు అంగీకరించారు. ఈ విషయాన్ని ఆయన ఇజ్రాయెల్ పార్లమెంట్లో
Jarkhand CM | తనపై అసత్య ప్రచారం చేసేందుకు బీజేపీ (BJP) భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతోందని జార్ఖండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల్లో విద్వేషాన్ని రగిల్చేందుకు బీజేపీ తీవ్ర�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను విజయవంతంగా మోసం చేసిందని.. విజయోత్సవాలను కాకుండా అపజయోత్సవాలు నిర్వహించాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ �
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా ఏడు సెషన్లలో నష్టాలను చవిచూసిన మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించడంతో వరుసగా నష్టాలను చవిచూశాయి.
ISRO | భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రూపొందించిన జీశాట్ ఎన్2 ఉపగ్రహాన్ని స్పేస్ఎక్స్ సంస్థ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫోరిడాలోని కేప్ కెనవెరాల్ ప్రయోగ కేంద్రం నుంచి స్పేస్ఎక్స్కు చెం�
KTR | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కారణంగా ఆర్థికంగా చితికిపోయి రైతులు, ఆటోడ్రైవర్లతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు నిత్యం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా మల్లికార్జునుడి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప�
Srisailam | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోగా ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ నియామకమయ్యారు. ఆలయ పరిపాలన భవనంలో సోమవారం ఆయన ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి ఈవో చంద్రశేఖరరెడ్డి బాధ్యతలను అ�
Lagacherla | చావడానికైనా సిద్ధం కానీ మా భూములు ఇచ్చేది లేదని లగచర్ల బాధితులు స్పష్టం చేశారు. లగచర్ల బాధితులు సోమవారం ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రభుత్వ దమనకాండను కమిషన్ �
Conrad Sangma - Manipur | మణిపూర్లో ఎన్ బీరెన్ సింగ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోయాం అని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా స్పష్టం చేశారు.