Indian Railway | భారత్-పాక్ మధ్య ఉద్రిక్తలు మరింత పెరిగాయి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత
KKR Vs CSK | కోల్కతా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 179 పరుగులు చేసింది. చెన్నై ముందు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది.
Operation Sindoor | చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రభుత్వ యాజమాన్యంలో గ్లోబల్ టైమ్స్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాలో భారతదేశం-పాకిస్తాన్కు సంబంధించిన వార్తలను పబ్లిస్ చేసే ముందు.. చేసే ఫ్యాక్ట�
Gold Rates | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం రూ.1000 పెరిగి తులానికి రూ.1,00,750కి చేరింది.
Rohit Sharma | భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నది. టెస్టులకు రిటైర్మెంట్ పలికాడు. ఇటీవల కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందులుపడుతున్న హిట్మ్యాచ్ చివరకు టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్ప�
KKR Vs CSK | చెన్నై సూపర్కింగ్స్-కోల్కతా నైట్రైడర్స్ మధ్య మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానున్నది. కోల్కతా కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో కోల్కతా ఒక మార
ప్రముఖ కార్ డీలరైన వీవీసీ మోటార్స్ ఓల్డ్ బోయిన్పల్లిలో నూతన మహీంద్రా షోరూమ్ను ప్రారంభించింది. దాదాపు 6,500స్క్వేర్ఫీట్ల అతి విశాలవంతమైన షోరూమ్ను, అలాగే ఎల్బీ నగర్లోని జిల్లెలగూడలో అతిపెద్ద సెర్వీ
Road accident | కారు (Car) ను టిప్పర్ (Tipper) ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని పటియాలా (Patiala) సిటీలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
IPL 2025 | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ఎయిర్పోర్ట్లను మూసివేసింది. విమానాశ్రయాలన
CBI | కేంద్ర ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని పొడిగించింది. మరో ఏడాది పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకం కోసం సమావేశం �
Rajnath Singh | హనుమాన్ లంకా దహనం చేసినట్లే.. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి సమాధానం ఇచ్చామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ స�
Mock Drill | పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ సాయంత్ర
Operation Sindoor | పహల్గాం ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా బుధవారం పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. భారత్ సూసైడ్ డ్రోన్స్ని ఈ దాడికి ఉపయ
Dilip Tirkey | భారత సాయుధ దళాలు (Indian Armed Forces) చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) ను హాకీ ఇండియా (Hockey India) అధ్యక్షుడు, భారత హాకీ టీమ్ (Indian Hockey team) మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ (Dilip Tirkey) హర్షం వ్యక్తం చేశారు.