Jnanpith Award | ప్రముఖ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు దేశంలోనే అత్యున్నత సాహిత్య గౌరవమైన జ్ఞాన్పీఠ్ అవార్డు దక్కింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 88 ఏళ్ల వినోద్ కుమార్ శుక్లా ఎన్నో రచనలు చేశారు. హిందీలో �
EV Insurance | ఎలక్ట్రికల్ వాహనాల (EV Insurance) బీమాకు డిమాండ్ పెరుగుతున్నది. పాలసీ బజార్ ఇంటర్నల్ డేటా ప్రకారం.. గత మూడేళ్లలో ఈవీ బీమా డిమాండ్ 16 రెట్లు పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈవీ కార్ల బీమా వాటా కేవలం 0.50శాతం మ�
Delimitation | డీలిమిటేషన్ అంశంపై చెన్నైలో విపక్షాల నేతలు సమావేశమయ్యారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. డీలిమిటేషన్పై న్యాయ పోరాటం చేస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కేర
Viral news | భర్తతో గొడవపడిన ఓ మహిళ ఏకంగా అతని నాలుకలోని కొంత భాగాన్ని కొరికిపారేసింది. అతను నాలుక ముక్క పట్టుకుని ఆస్పత్రికి పరుగులు తీసేలా చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
MK Stalin | దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తదుపరి సమావేశం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరుగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెల్లడించారు.
Bird Flu | యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం గ్రామ శివారులోని పౌల్ట్రీ ఫామ్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పిట్ట సుదర్శన్ రెడ్డికి చెందిన పౌల�
BRSV | ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీని ముట్టడించేందుకు తరలివెళ్తున్న బీఆర్ఎస్వీ నేతలను శనివారం నల్లగొండ టూ టౌన్ పోలీసు
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Hail Storm | పెద్దపల్లి జిల్లా కేంద్రంపాటు పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం రాళ్ల వాన కురిసింది. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా జిల్లావ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. పగలంతా విపరీతంగా ఎండ కొట్టగా.. సాయంత్రం వాతా�
AISF | రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్ కుమార్ అన్నారు. శుక్రవారం అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో బల్ముల నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్
నాగర్ కర్నూల్ జిల్లాలో పదవ తరగతి తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 10,557 మంది విద్యార్థుల కోసం 60 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొదటి రోజున 10,525 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 29 మంది విద
Asha workers | దేశ ప్రజల సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో.. కర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తిరుపతికి వినతిపత్రం అందజేశ�
Jadcherla MLA | ఆయన పేరు అనిరుధ్ రెడ్డి...! అధికార పార్టీ ఎమ్మెల్యే..! సొంత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఆయన అధికార పార్టీలోనే ప్రతిపక్ష నేతలా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల హైడ్రా అక్రమాలను ఏకంగా అసెంబ్లీలోనే ప్రస్తావిం