కరీంనగర్ : వర్షాలు, వరదలతో వచ్చే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల
హైదరాబాద్ : వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రోత్సహించే క్రమంలో గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్లోని శక్తిమాన్ ఇండస్ట్రీని �
హైదరాబాద్ : రాచకొండ పరిధిలో ఈ నెల 30, 31 తేదీల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. ఎంసెట్ పరీక్షల దృష్ట్యా 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంసెట్తో పాటు పదో తరగతి, ఇంటర్మీ�
హైదరాబాద్ : నిజామాబాద్ డిచ్పల్లిలోని తెలంగాణ యూరివర్సిటీలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. యూనివర్సిటీలో పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ప�
మంచిర్యాల : మానవాళి మనుగడకు మొక్కల పెంపకం అవసరమని, పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలని మంచిర్యాల జోన్ ఇంచార్జి డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్�
Rain Alert | రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఉత్తర-దక్షిణ ద్రోణి.. ఉత్తర-దక్షిణ ఇంటీరియర్ కర్నాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం వరకు సగట�
పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో నూతనంగా నిర్మించనున్న పత్తిపాక జలాశయం నిర్మాణానికి రూపొందించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల పట్టణానికి చెం
Kalyanamastu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీటీడీ కల్యాణమస్తు మరోసారి ప్రారంభానికి సిద్ధమైంది. వచ్చే నెల 7 వ రాష్ట్రమంతా సామూహికంగా కల్యాణమస్తు జరిపేందుకు అధికారులు ఇప్పటికే చర్యలు మొదలుపెట్టారు.
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి-హైదరాబాద్ మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైలు...
Taro root | ఇతర దుంపలతో పోలిస్తే చామదుంపల్లోనూ మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. అధిక పీచు, యాంటీఆక్సిడెంట్ల కారణంగా చామగడ్డ పలు క్యేన్సర్ల నుంచి
నల్లగొండ : దళిత బంధు పథకం ఓ సామాజిక విప్లవంగా భావించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో 96 మంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ�