China teacher | విద్యార్థి తనపై కనీస గౌరవం చూపకుండా పేరుపెట్టి పిలవడంతో టీచర్ ఆగ్రహం పట్టలేకపోయారు. సరసరా విద్యార్థి దగ్గరికి వెళ్లి ముఖం వాచిపోయేలా కొట్టారు. చైనాలో జరిగిన ఈ ఘటన వివాదాస్పదమైంది. విద్యార్థి తల్�
Bela hospital | నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న పాటను తలపిస్తున్నది బేల ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి. అక్కడ వైద్యులు ఉంటే మందులు ఉండవు. మందులుంటే వైద్యులు ఉండరు. అన్ని టెస్టులు అందుబాటులో ఉండవు. సదుపాయాలూ అర�
షబ్-ఎ-ఖద్ర్-జాగ్ నే కి రాత్ సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ చెప్పారు. గురువారం ఆర్ధర్రాత్రి ఆయన మంచిర్యాల పట్టణాన్ని సం�
Rahul Gandhi | లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్గాంధీ (Rahul Gandhi) వచ్చే నెల 7న బీహార్ (Bihar) లో పర్యటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన పట్నాలో జరగనున్న ‘సంవ�
MLC Kavita | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, ఇకనైనా నిజాలు మాట్లాడాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. కాంగ్రెస్ తాము ఇన్నాళ్లు చెప్పినవి అబద్ధాలు అని ఒప్పుకుంటే మర్�
Priyanka Gandhi | కేరళ (Kerala) లోని వాయనాడ్ జిల్లా (Wayanad district) లో పలు మహిళా సాధికారత ప్రాజెక్టుల (Women led projects) కు శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు మహిళల నేతృత్వంలో
Srisailam | శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో జరుగనున్న ఉగాది బ్రహ్మోత్సవాలకు పోలీసుశాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకని బ్రహ్మోత్�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆటో దిగుమతులపై 25 శాతం టారిఫ్లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రకటించడంతో మార్కెట్లు గురువారం ఉదయం నష్టాల్లో మొదలయ్యాయి. బ్యాంకిం
Pamban Bridge | పంబన్ కొత్త రైల్వే వంతెన త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఏప్రిల్ 6న రామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నదారు. ఈ సందర్భంగా వంతెనను జాతికి అంకితం చేయనున్నారు.
Hurun Global Rich List 2025 | హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2025 టాప్-10 సంపన్నుల జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అబానీ స్థానం కోల్పోయారు. గత సంవత్సరంతో పోలిస్తే పెరిగిన అప్పుల కారణంగా అంబానీ సంపద రూ.లక్ష కోట్లు తగ�
BIS Raid | అమెజాన్, ఫ్లిప్కార్ట్ వేర్హౌస్లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గురువారం భారీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా సరైన నాణ్యతా ధ్రువీకరణపత్రాలు లేని ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నది.
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 అట్టహాసంగా ప్రారంభమైంది. 18వ సీజన్ కోసం బీసీసీఐ కొత్తగా మూడు రూల్స్ని తీసుకువచ్చిన విషయం తొలిసిందే. బీసీసీఐ తెచ్చిన రూల్స్లో ఒకటి ‘రెండో ఇన్నింగ్స్లో రెండో కొత్త బంతి
TG Weather | తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. ఇటీవల ద్రోణి కారణంగా రెండుమూడురోజులు వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.