Gold Price | బంగారం ధర తగ్గేదెలేదని అంటున్నది. రోజుకు ధర పెరిగిపోతున్నది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూలేని విధంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. పెరుగుతున్న ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బంగారం
Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు బాంబే హైకోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు సమన్లు పంపింది.
Rohit Sharma | ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్లో పర్యటించనున్నది. జూన్ నుంచి ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్నది. ఆ తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తుంది. వన్డే, టీ20 సిరీస్లో ఆడు�
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలు కొనసాగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ద్రోణి వాయువ్య రాజస్థాన్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తూర్పు రాజస్థాన్, సెంట్రల్ మహారాష్ట్ర, ఇం�
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగింది. అన్ని రంగాల్లో కొనుగోళ్లు కనిపించడంతో లాభపడ్డాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 78వేల మార్క్ ఎగువన ముగియగా.. నిఫ్టీ 24వేల పాయింట్లకు చేరువైంది. ఉదయం నష్టాల్ల�
Waqf Law | వక్ఫ్ చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్పై సమాధానం ఇచ్చేందుకు కేంద్రం వారం రోజులు గడువు కోరగా.. సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జ
BCCI | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) షాకింగ్ నిర్ణయం తీసుకున్నది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ను తప్పించింది. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిం�
రాష్ట్ర మంత్రివర్గంలో హెలికాప్టర్ చిచ్చు రేగినట్టు తెలుస్తున్నది. కొంతమందికి మాత్రమే హెలికాప్టర్ వాడుకొనే అవకాశం లభించడంపై మిగిలిన వారు.. తాము మంత్రులం కాదా? హెలికాప్టర్ వాడే హక్కు తమకు లేదా అంటూ మన�
ఇంటిని తన సోదరి పేరుపై తండ్రి రిజిస్ట్రేషన్ చేశాడన్న కోపంతో ఓ కొడుకు తండ్రి కర్మకాండ సంగతి అటుంచితే.. కడసారి చూపు చూసేందుకు కూడా రాని ఘటన మహబూబ్నగర్లో చోటుచేసుకున్నది.
కంచ గచ్చిబౌలిలోని వంద ఎకరాల్లో చెట్లను ధ్వంసం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. ప్రభుత్వం ధ్వంసం చేసిన ఆ వంద ఎకరాలలో యథాతథ స్థితిని పునరుద్ధరించేందుకు ఓ ప్రణాళికతో ముందుక
Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా పుట్టినదే బీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్షగా ఉండటమే దాని ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్ఘాటించారు.