minister talasani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన జెక్ కాలనీలో పర్యటించారు. మొదట జెక్ కాలనీ వాసులు తమ అవసరాల కోసం �
T20 World Cup | ప్రస్తుతం టీమిండియాలో స్టెల్లార్ ఫామ్లో ఉన్న ఆటగాడు సూర్యకుమార్.. తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్న అతనిపై జట్టు బాగా ఆధారపడుతోంది. ఈసారి భారత జట్టు ప్రపంచకప్ గెలిచే అవకాశాలు అతనిపైనే �
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో చివరి రోజు శనివారం పుష్పయాగాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Campaign|తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్
King Cobra Indian Mongoose fight | కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన పాము. దీని విషం కొద్ది నిమిషాల్లోనే మనిషి ప్రాణాలను తీస్తుంది. అలాంటి విషపూరితమైన పాముతో కొట్లాడే జీవి ఒకటి ఉన్నది. అదే ముంగీస. పాములు, ముంగీసలు కొట్లేడే
Srisailam|శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
CM Nitish Kumar | బీజేపీతో మరోసారి జతకట్టే ప్రసక్తే లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. ఇకపై తాము సోషలిస్టులతో మాత్రమే కలిసి పనిచేస్తామని జేడీయూ చీఫ్ స్పష్టం చేశారు.
Prakasam Barrage| బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజ్కు వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది.
Gurugram | హర్యానాలోని గురుగ్రామ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురుగ్రామ్లోని జబల్పూర్ పారిశ్రామికవాడలో ఉన్న ఓ వాహనాల విడిభాగాలు తయారుచేసే పరిశ్రమలో
Minister Sabitha reddy | మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతున్నది. నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
Tirumala|తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కంపార్టుమెంట్లన్నీ నిండి ఏటీజీహెచ్ వరకు భక్తులు వేచిఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని
Corona cases | దేశంలో కొత్తగా 2,430 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,26,427కు చేరాయి. ఇందులో 4,40,70,935 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.