ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ దూతల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కావడంతో ఫోన్ సంభాషణలు, కాల్ డాటాలు పక్కాగా ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించిన ముగ్గ�
అన్ని కులవృత్తుల డీఎన్ఏ ఒక్కటేనని, ముదిరాజ్లు ఐక్యంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆబార్కీ, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా తెల�
వ్యవసాయ యూనివర్సిటీ: విత్తన రంగంలో ప్రపంచానికే తెలంగాణ రోల్మాడల్గా ఎదిగిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో తెలంగాణ అంతర్జాతీయ విత�
ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ ముందంజలో ఉన్నది. దేశవ్యాప్తంగా అత్యధికంగా టాయిలెట్లు నిర్మించిన టాప్-5 రాష్ర్టాల్లో తెలంగాణ చోటు దక్కించుకున్నది. 36,159 టాయిలెట్లను నిర్మించి విద్యార్థ�
తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నుంచి నోటీసులు వచ్చినట్టు జరుగుతున్న ప్రచారాన్ని తలసాని సాయి కిరణ్ ఖండించారు. తనకెలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు
ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకే బీజేపీ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నదా? అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రశ్నించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కబోమని చెప్�
తెలుగు సాహిత్యం గిరిజన గడపలు, బంజారాల జీవితాల దగ్గరకు రావటం సాహిత్యరంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు నిదర్శనమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడ
కోహెడ వద్ద పది ఎకరాల విస్తీర్ణంలో సకల వసతులతో కూడిన హోల్సేల్ చేపల మార్కెట్ను నిర్మించనున్నట్టు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రతియేటా జూన్ 7 నుంచి 9 వరక�
traffic fines | జీవో ప్రకారమే జరిమానా విధిస్తున్నామని, ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన ట్రాఫిక్ నిబంధనలు కొత్తవేమీ కాదని జాయింట్ సీపీ రంగనాథ్ అన్నారు. 2013 మోటార్ వెహికిల్ యాక్ట్ జీవోలో
Minister Koppula Eshwar | రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ ఎన్నో అద్భుతాలు సృష్టించారని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా బీమారం మండలం ఏర్
TTD News | తిరుమల వసంత మండపంలో ఘనంగా ధన్వంతరి పూజలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని ధన్వంతరిని దర్శించుకున్నారు.