పర్యావరణ పరిరక్షణలో భాగంగా మౌస్ డీర్ (ఎలుకను పోలిన జింక)ల సంఖ్యను పెంచేందుకు సీసీఎంబీ పరిశోధనలు చేస్తున్నది. అంతరించిపోయే దశలో ఉన్న ఈ జీవులను పరిరక్షించేందుకు వాటి పునరుత్పత్తిపై పదేండ్లుగా అధ్యయనం �
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, ఆ సర్వే ఆధారంగా గ్రామసభలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా అటవీ, గిరిజన
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంతోపాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. ఈ ఏడాది ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత్లోని ఇతర మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే అత్యధికంగా ఇండ్లన�
సిరిసిల్ల నేతన్న నైపుణ్యానికి అమెరికాకు చెందిన చేనేత పరిశోధకురాలు కైరా జాఫ్పీ అబ్బురపడ్డారు. ‘వాట్ ఏ సర్ప్రైజ్' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాంట్తో ఆసియా దేశాల్లో చేన�
పెద్దపల్లి జిల్లా రామగుండంలో కొత్తగా నిర్మించిన పోలీసు కమిషనర్ కార్యాలయ భవన ప్రారంభోత్సవానికి సిద్ధమైందని, త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని
బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సోమవారం ఆయన నిర్మల్లో మీడియాతో మాట్ల
సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణల వల్లే పాలమూరు సస్యశ్యామలం అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని శక్తులు అడ్డుపడినా నిర్మించి తీరుతా�
అంతర్జాతీయ విమానాశ్రయానికి గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఉన్న మహబూబ్నగర్ను త్వరలో మెడికల్ టూరిజం హబ్గా మార్చేందుకు అమెరికాకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివ�
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన, అవమానించిన కుటుంబాలకు చెందిన వారు ఇప్పుడు ఇక్కడ పాదయాత్రలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఎవరో వదిలిన బాణ
భూమి రిజిస్ట్రేషన్ రద్దు కోసం సబ్రిజిస్ట్రార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. యాలాల మండలం దౌలాపూర్కు చెందిన హీర్యా నాయక్ మూ డేండ్ల క్రితం తాండూరు�
Forced conversions | బలవంతపు మత మార్పిడులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. మత మార్పిడులు తీవ్ర సమస్యగా కోర్టు అభిర్ణించింది. అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఈ పిటిషన్ను దాఖలు చేసి ప్రత్యేక చట్టం చేయ�
AFC Asian cup bid | 2027 లో నిర్వహించే ఐఎఫ్సీ ఆసియా కప్ పోటీల ఆతిథ్య బిడ్ను ఉపసంహరించుకుంటున్నట్లు ఇండియా ప్రకటించింది. ఈ మేరకు భారత ఫుట్బాల్ సమాఖ్య ఒక ప్రకటన విడుదల చేసింది. సౌదీ అరేబియాకు ఆ బిడ్ దక్కే అవకాశాలు ఉ�