Minister Harish Rao | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు అందిస్తున్న సహకారానికి ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. అమీర్పేటలోని మ్యారీగోల్డ్ హోటల్లో నాబార్డ్ ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమిన�
Garud commandos @ LAC | చైనీస్ పీపుల్స్ ఆర్మీతో సంఘర్షణ నేపథ్యంలో సరిహద్దులో ఎల్ఏసీ వద్ద గరుడ్ కమాండోలను ఇండియన్ ఎయిర్ఫోర్స్ మోహరించింది. ఈ కమాండో దళం అమెరికన్ సిగ్ సాయర్ ఆయుధాలతో దాడికి సిద్ధంగా ఉన్నది.
PM Modi | ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్ కేసులు నమోదువుతున్నాయి. చైనా, అమెరికా, దక్షిణకొరియా, బ్రెజిల్ సహా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అప్రమత్తమైన కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాల�
Blood Platelets | రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నవారిలో మరీ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్�
Minister KTR | నగరంలోని నిమ్స్ ఆసుపత్రి వైద్యులను రాష్ట్ర ఐటీ, పురపాలక సంఘం మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభినందించారు. నిమ్స్ ఆసుపత్రిలో నాలుగు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయగా మంత్రి హర్షం వ్యక్తం చే
Horoscope | ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్లో ఉపాధి హామీ కింద పొలంలో నిర్మించుకున్న కల్లం ఇది. ధాన్యాన్ని ఆరబెడుతున్న ఈ రైతు పేరు రాజలింగం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో ఉపాధిహామీ పథకం కింద రాజలిం�
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమం దేశంలో పచ్చదనం పెరగడానికి దోహదపడిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఆదిలాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..
‘రాజగోపాల్ అన్న.. తొందరపడకు, మాట జారకు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవి త హెచ్చరించారు. ‘లిక్కర్ క్వీన్' పేరు ఈడీ చార్జ్షీట్లో 28 సార్లు ఉన్నదని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ట్వీట్ చేస్తే దానికి ఆమె ట్�
హైదరాబాద్లోని నిమ్స్ మరో అరుదైన ఘనత సాధించింది. యూరాలజీ విభాగం వైద్యులు 24 గంటల్లోనే నాలుగు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ సంఖ్యలో అవయవ మార్పిడి శస్
తెలంగాణ అమరవీరుల భవనం పనులను నిర్ణీత సమయంలోగా పూర్తిచేసేలా పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. హుస్సేన్సాగర్ ఒడ్డున అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్�
బోయే మూడు నెలల్లో తెలంగాణలోని పల్లెలు సోలార్ వెలుగులతో తళుకులీననున్నాయి. ఇప్పటివరకూ పట్టణాలకే పరిమితమైన సోలార్ రూఫ్ టాప్ యూనిట్లు ఇక పల్లెల్లో ఏర్పాటు కానున్నాయి. గ్రామాల్లో 10 వేల సోలార్ యూనిట్ల ఏ