Cricket worst record | క్రికెట్ చరిత్రలో అతి చెత్త రికార్డు నమోదైంది. విజయ్ మర్చంట్ ట్రోఫిలో భాగంగా ఆడిన సిక్కిం జట్టు ఈ రికార్డును నమోదు చేసింది. మధ్యప్రదేశ్తో ఆడిన ఈ జట్టు రెండో ఇన్నింగ్స్లో ఫాలో ఆన్ ఆడుతూ 6 పర�
Richard Verma | మరో ఇండియన్ అమెరికన్ను అమెరికలో అత్యున్నత స్థానం దక్కింది. రిచర్డ్ వర్మను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ డిప్యూటీ సెక్రటరీగా నియమించారు. ఆయన స్టేట్ డిపార్ట్మెంట్లో మేనేజిమెంట్ అండ్ రిసోర�
Winter Periods | చలికాలంలో మహిళలు పీరియడ్స్ సమస్యలు చాలా ఎదుర్కొంటుంటారు. ఈ సమస్యలు సాధారణమే అయినప్పటికీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆయా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. శీతాకాలం హాయిగా గడిచేలా చూసుకోవచ్చు.
ఈశాన్య రాష్ట్రం సిక్కింలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనం ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది జవాన్లు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి
దేశంలో పెద్ద మార్పు రావాల్సి ఉన్నదని, ఆ మార్పు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని బీఆర్ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూనీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ను ద
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు, నాయకుల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్ను తమ రాష్ర్టాల్లోనూ విస్త
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు తెలిపారు. దుక్కి దున్నటం మొదలు.. పంట అమ్ముకొనే వరకు రైతులను కంటి
దేశ వ్యవసాయ రంగాన్ని పరిపుష్టం చేసి రైతాంగానికి భరోసా ఇవ్వటమే బీఆర్ఎస్ విధానమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతు అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా విస్త�
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తూ పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.920 కోట్లు జరిమాన విధించడంపై సీనియర్ ఇంజినీర
ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై బీఆర్ఎస్ బ్యానర్ను ఆ పార్టీ నేతలు ప్రదర్శించారు. శుక్రవారం తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాలిగోపురం వద్ద బీఆర్ఎస్ బ్యానర్ �
గ్రామీణ క్రీడాకారులు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని క్రీడలు, యువజన సర్వీసులు, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం శ్రీవారి ఆలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో బంగారు వాకిలి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు.