Covid-19 | పలుదేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్లోనూ జనం ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కేంద్రం ఎయిర్పోర్టుల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నది
కాజిపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించ లేదని అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారి సాక్షిగా
దేశ శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతవరకైనా కొట్లాడుతారని, ఆయన వ్యక్తి కాదని ఓ శక్తిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Startups laid off | ప్రపంచవ్యాప్తంగా 930 కంపెనీలు దాదాపు 1.46 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. మన వద్ద 44 స్టార్టప్లు 16 వేల మందిని ఇంటికి పంపాయి. కాగా, కొత్త ఏడాదిలో మన ఐటీ రంగంలోని పెద్ద కంపెనీలు 1.5 లక్షల మంది ఫ్రెషర్లకు ఉద
TTD news | జనవరి 1 న ప్రారంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. 2.20 లక్షల టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. కాగా, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనమ్ సందర్భంగా
Diabetes and Non-Veg | డయాబెటిస్తో బాధపడుతున్నవారు ఎలాంటి ఆహారాలు తినాలనే దానిపై ఎన్నో సందేహాలున్నాయి. వీటిలో ముఖ్యంగా చికెన్, మటన్, చేపలు వంటి నాన్-వెజ్ ఫుడ్స్ తింటే షుగర్ పెరుగుతుందా? అనేదాన్ని నివృత్తి చేసుక
Mariupol theatre Demolition | బాంబా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న మరియాపోల్లోని డ్రామా థియేటర్ కూల్చివేత పనులను రష్యా ప్రారంభించింది. థియేటర్ను మొత్తం కూల్చకుండా, పునఃనిర్మాణానికి వీలుగా దెబ్బతిన్న భాగం తొలగిస్తున్�
Fire @ Delhi | పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురిలో శనివారం ఉదయం భారీ అగ్రిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పే పనిలో 18 ఫైరింజన్లు నిమగ్నమై ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలు ఇంకనూ తెలియరాలేదు.
మెదక్ పట్టణంలో శనివారం తెల్లవారు జామున జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి స్థానిక ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తు