power consumption | తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. రాష్ట్రంలో డిసెంబర్లో 13వేల మెగావాట్లకుపైగా వినియోగించినట్లు అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో ఉదయం 8గంటలకు 13,403 మెగావాట్ల విద్యుత్ జ�
దేశంలో గత 24 గంటల్లో 49,464మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా..157 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,77,459కి చేరింది. 4,41,43,342 మంది కరోనా మహమ్మారి ను�
CJI Justice Chandrachud | భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ధనంజయ వై చంద్రచూడ్ మంగళవారం తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9.45 గంటకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి
Flights divert | నగర శివారు ప్రాంతాల్లో భారీగా పొగమంచు పేరుకుపోయింది. శంషాబాద్ విమానాశ్రయాన్ని పొగమంచు కమ్మేసింది. దీంతో విమానరాకపోకలకు అంతరాయం కలిగింది. రాజీవ్గాంధీ విమానాశ్రయానికి వచ్చిన పలు
Zhejiang | చైనాలో కరోనా మహమ్మారి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. రోజురోజుకు పరిస్థితి చేజారుతున్నాయి. డ్రాగన్ దేశవ్యాప్తంగా ప్రతినిత్యం లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. జెజియాంగ్ ప్రావిన్స్లో ఒకే రోజు ప�
Delhi dense fog | దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరభారతదేశాన్ని చలి వణికిస్తున్నది. పలు రాష్ట్రాల్లో భారీగా చలిగాలులు వీస్తున్నాయి. దీంతో మంగళవారం ఉదయం ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున�
Covid-19 Mock Drill | ప్రపంచవ్యాప్తంగా మరోసారి కొవిడ్ మహమ్మారి సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నది. డ్రాగన్ దేశం చైనా సహా పలు దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ క్రమంలో కేంద్ర అప్రమత్తమై ముందస్తు జా�
సిరిసిల్ల జిల్లాలో జరిగిన కో-ఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ సొసైటీ (సెస్) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు నిర్దంద్వంగా తిరస్కరించారని, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తేల్చిచెప్పారని బీఆర్ఎస�
అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ సీటు. దాని పరిధిలో 4అసెంబ్లీ నియోజక వర్గాల (సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి)లోని విద్యుత్తు వినియోగదారులు పాల్�
సొంత గడ్డపైనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్లో ఈ నెల 15న జరిగిన ప్రజా సంగ్రామ సభ అట్టర్ ఫ్లాప్తో పరాభవాన్ని మూటగ�
తెలంగాణలో మూషిక జింకలు (మౌస్ డీర్స్) మళ్లీ చెంగుచెంగున దుంకుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితమే రాష్ట్రంలో అంతరించిపోయిన మౌస్ డీర్ జాతిని సంరక్షించి సంతానోత్సత్తి పెంచేందుకు తెలంగాణ అటవీశాఖ తీసుకొన్�
UN request | ఎన్జీవోల్లో మహిళలు పనిచేయకుండా నిషేధం విధించడంపై తాలిబాన్పై ప్రభుత్వంపై ఐక్యరాజ్య సమితి విచారం వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను ఉపసంహరించుకుని ఎన్జీవోల్లో మహిళలు సేవలందించేలా చూడాలని తాలిబాన్ ప్రభ
Prachanda @ Nepal PM | నేపాల్ 44 వ ప్రధానమంత్రిగా ప్రచండ పదవీ ప్రమాణం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి విద్యా దేవి భండారి ప్రమాణం చేయించారు. ప్రధానిగా ప్రమాణం చేసిన ప్రచండకు భారత్, చైనా, పాకిస్తాన్ దేశాలు శుభాకాంక్షలు తెలి�