Pragya Thakur | మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇండ్లలో ఆయుధాలు పెట్టుకోవాలని, కనీసం కూరగాయలు కోసే కత్తినైనా అందుబాటులో ఉంచుకోవాలని ఎంపీ ప్రగ్యా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివమొగ్గలో జరిగిన
Uddhav thackeray | సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఉద్దవ్ ఠాక్రే కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. వివాదం కోర్టులో పెండింగ్లో ఉన్నంత వరకు ఈ ప్రాంతాన్ని యూనియన్ టెరిటరీగా ప్రకటించాలని ఆయన సూచించారు.
Gulam Nabi Azad | కశ్మీర్లో పనిచేస్తున్న పండిట్ ఉద్యోగులకు ఉద్యోగాల కంటే వారి జీవితాలు ముఖ్యమన్నారు మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్. వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని వారిని వెంటనే జమ్ముకు బదిలీ చేయాలని ఆయన ప్
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. ప్రధా�
Violence @ Paris | పారిస్లో అల్లర్లు హింసాత్మకంగా మారాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనాకారులు దాడులకు పాల్పడటంతో వాహనాలు, చిన్న దుకాణాలు ధ్వంసమయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వ�
Nikhat Zareen | జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ యువ కెరటం నిఖత్ జరీన్ అదరగొట్టింది. తొలి నుంచి మంచి ఊపు మీద ఉన్న నిఖత్.. ఫైనల్స్లో రైల్వేస్కు చెందిన అనామికను 4-1 తేడాతో ఓడించి జాతీయ టైటిల్ను తన ఖాతాల�
Terror attack fear | పాకిస్తాన్లో మరో ఉగ్రవాద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మారియట్ హోటల్ను వెంటనే ఖాళీ చేయాలని, సెలవుల్లో హోటల్కు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా భద్రతా హెచ్చరి
Eye tests | కళ్లు మనకు దారి చూపేవే కాకుండా మనలో ఎలాంటి సమస్యలు రానున్నాయని కూడా మనకు హెచ్చిరక సంకేతాలు పంపుతుంది. ఈ సంకేతాలను మనం ఎప్పటికప్పుడు గమనించి వాటికి చికిత్స తీసుకోవడం ద్వారా పెద్ద సమస్యలు రాకుండా చూస�
TTD news | తిరుమల నాదనీరాజనం వేదికపై 14 వ బాలకాండ అఖండ పారాయణం అద్యంతం వీనుల విందుగా సాగింది. ఎందరో పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్లోకపారాయణ జరిపారు. హనుమత్ సమేత సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తుల సమక్షంలో ఈ కార్
Christmas 2022 | క్రిస్మస్ పర్వదినాన్ని సినీ తారలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇంట్లో క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరించి ఫొటోలు, సెల్ఫీలతో సం�
పొలంలో నాట్లేయడం రోజులతరబడి పని. పల్లెల్లో కూలీలు దొరకని పరిస్థితుల్లో.. కైకిలి మరింత సమస్య. ఇప్పుడు ఆ కష్టం తీరనున్నది. ఇప్పటికే పురుగుమందు చల్లేందుకు వాడుతున్న తరహాలోనే త్వరలో వరినాట్ల పని కూడా డ్రోన్�
కేసులు పెట్టినా, పదే పదే నోటీసులు ఇచ్చినా, చివరికి అరెస్ట్ చేసినా తాను బీజేపీకి లొంగేదిలేదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి స్పష్టంచేశారు. బీజేపీ కుట్రలపై పోరాటంలో వెనక్కి తగ్గదేలేదని ప్రకటిం
బీజేపీ పాలిత రాష్ర్టాలకు ఒక నీతి.. ఇతర రాష్ర్టాలకు ఇంకో నీతి..ఇదీ కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానం. డబుల్ ఇంజిన్ సర్కార్లకు లాభం చేకూరుస్తూ సింగిల్ ఇంజిన్ సర్కార్లకు మొండిచెయ్యి చూపుతూ కేంద్ర సర్కా�
తెలంగాణలో అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతున్నదని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కల్లాల డబ్బులు తిరిగి ఇవ్వాలని కేంద్రం అడగటం సిగ్గుచేటని అన్నారు