దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పూరించిన శంఖారావం దేశమంతా మారుమోగుతున్నది. దేశాన్ని నవ్యపథంలో నడిపించే నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరేనని ఆంధ్రప్రద�
నేతన్నలకు భవిష్యత్తుపైన భరోసా కల్పించేందుకు ‘కాంప్రహెన్సివ్ పవర్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ సీం’లో భాగంగా సిరిసిల్లలో భారీ పవర్లూం క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిం�
రాజ్యాంగ వ్యవస్థలపై తమకు అపారమైన విశ్వాసం ఉన్నదని, అయితే కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలతోనే వాటిపై అనుమానాలు కలుగుతున్నాయని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు
కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్నారని, కేసీఆర్ దార్శనికత, నాయకత్వం దేశానికి అవసరమని కర్ణాటక ఎన్నికల కమిషన్ రిటైర్డ్ సీఈసీ శ్�
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. చైనా, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి వల్ల కొవిడ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో మన దేశంలోనూ కలవరం మొదలైంది. గత అనుభావాల ఆధారం�
భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం అవుతున్నది. క్రిస్మస్ వారాంతం వరకు సంభవించిన వరదలకు 29 మంది మరణించగా.. మరో 25 మంది ఆచూకీ దొరకడం లేదని బుధవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ పేర్కొన్నది
కేంద్ర విజిలెన్స్ కమిషన్ కార్యనిర్వాహక సీవీసీగా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం నియమితులయ్యారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా సురేశ్ ఎన్ పటేల్ పదవీకాలం ఈ నెల 24తో ముగిసిన నేపథ్యంలో నూతన బాధ్య�
Benedict | మాజీ పోప్ బెనెడిక్ట్ ఆరోగ్యం విషమించింది. ఆయన వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బెనెడిక్ట్ ఆరోగ్యం కోసం ప్రార్థించాలంటూ పోప్ ఫ్రాన్సిస్ ఒ
Ban on Salt Bae | తన చేష్టలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచిన చెఫ్ సాల్ట్ బేపై మరో నిషేధం జారీ అయింది. ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ఫైనల్కు హాజరవకుండా సాల్ట్ బేపై నిషేధం విధించగా.. ఇప్పుడు రోలింగ్ లౌడ్ మ్యూజిక్ ఫ�
Anil Deshmukh release | మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన గత ఏడాది కాలంగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నారు. కొందరు పోలీసుల ద్వారా ముంబైలోని బార్ల నుంచి వసూళ్లు చేస్తున్నట�
India @ Olympic bid | 2036 ఒలింపిక్స్ నిర్వహణ బిడ్ దాఖలుకు భారత్ సిద్ధంగా ఉన్నదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఒలింపిక్స్ నిర్వహణకు గుజరాత్లో అన్ని క్రీడా మౌలిక వసతులు ఉన్నాయని చెప్పారు. గతంలో భారత్ ఆస