CUET PG exam | సెంట్రల్ యూనివర్శిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటించారు. ఈ పరీక్షలు వచ్చే ఏడాది జూన్ 1 నుంచి 10 రోజుల పాటు జరుగనున్నాయి. ఫలితాలను జూలై 1 న ప్రకటించేందుకు అ�
Sharad Pawar | కేంద్ర దర్యాప్తు సంస్థ అధికార దుర్వినియోగంపై ప్రధాని, కేంద్ర హోంమంత్రులకు ఫిర్యాదు చేయాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయించారు. అనిల్ దేశ్ముఖ్ ఎదుర్కొన్న పరిస్థితులు మరొకరికి రాకుండా ఉ�
Censor @ Besharam Rang | విడుదలకు ముందే వివాదాలను సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలో కొన్ని మార్పులు జరుగనున్నాయి. బేషరమ్ రంగ్ పాటతోపాటు పలు సీన్లలో మార్పులు చేయాలని ఈ మేరకు ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ చ�
Apartheid @ South Africa | దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష బయటపడింది. క్రిస్మస్ సందర్భంగా ఓ రిసార్ట్కు వచ్చన నల్లజాతి కుటుంబం తెల్లవారి చేతిలో అవమానం ఎదుర్కొన్నది. అక్కడి స్విమ్మింగ్ పూల్ స్నానం చేస్తున్న ఇద్దరు మైనర్ల
Heart Diseases @ Lifestyle habits | మన అలవాట్లే మనల్ని అనారోగ్యానికి గురిచేస్తాయన్నది పచ్చినిజం. కొన్ని జీవనశైలి అలవాట్లు మన గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ అలవాట్లను పక్కనపెట్టడంతోపాటు.. హెచ్చరిక సంకేతాలన�
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుంని అధికారులు తెలిపారు.
Cracked Heels | చలికాలంలో మడమలు పగలడం సర్వసాధారణం. చర్మం తేమగా ఉండటం వల్ల ఇవి ఏర్పడుతుంటాయి. ఇంటి వద్ద దొరికే కొన్నిరకాల పదార్థాలను ఈ పగుళ్ల సమస్యను నివారించుకోవచ్చు. అలాగే, కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా రాక�
భారత్లో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,34,995 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 268 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4
భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉబ్జెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఉబ్జెకిస్తాన్ ప్రకటన తమ ద�
Horoscope | విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు.
తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మనీ లాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కింద తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖల