కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నా తన మనసు ఇంకా తెలుగుదేశంలోనే ఉన్నదని సీఎం రేవంత్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పార్టీ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
TDP Leader | ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. ఎన్నికలు జరిగి నాలుగు నెలలు కాకముందే ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మె ల్యే కోనేటి ఆదిమూలం రాసలీల లు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పని చేసే మహిళా కార్యకర్త ఫోన్ నంబర్ తీసుకుని అర్ధరాత్రి ఫోన్లు, మెసేజ్లతో బెదిరించి�
: వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు.
Richest Candidate | తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో లోక్సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పలు పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. టికెట్లు �
Congress | ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు రాజకీయాలు జరిపాయన్న బలం చేకూర్చేలా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ వల్ల
రాంగోపాల్వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు జారీచేసిన సర్టిఫికెట్ హైకోర్టు సస్పెండ్ చేసింది. జనవరి 11 వరకు సెన్సార్ బోర్డు జారీచేసిన సర్టిఫికెట్ను సస్పెన్షన్లో ఉం�
Kasani Gnaneshwar | తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్ సోమవారం రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించిన నేపథ్యంలో మనస్థాపంతో రాజీనామా చేసి�
స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బుధవారం ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడా ఊరట లభించలేదు. కేసు�
రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రజలకు చేస్తున్న మోసాన్ని పొత్తుల ద్వారా బయటపెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసిన చాణక్యం కేసీఆర్ది. కమిటీల పేరుతో, ప్రకటనల పేరుతో కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ఈ నెల 19కి వాయిదా ప�
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ నుంచి మొన్న కాంగ్రెస్ జనగర్జన వరకు దారులన్నీ ఖమ్మంవైపే.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘నాలుగేండ్ల నరకం’ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా పోస�