రాంచరణ్ (Ram Charan)ఉప్పెన ఫేం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా రాంచరణ్ మరోవైపు కన్నడ ఫిల్మ్ మేకర్ నర్తన్ (Narthan)తో కూడా సినిమా చేస్తున్నట్టు అప్డేట్ బయటకు వచ్చింది.
కొరటాల శివ (Siva Koratala)-జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కలయికలో ఎన్టీఆర్ 30 (NTR 30) సినిమా వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాగా ఈ సినిమా ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 24న లాంఛ్ కావాల్సి ఉంది. అయితే నందమూరి తారకర�
ధనుష్ (Dhanush) నటించిన చిత్రం సార్ (Sir).టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది.
నందమూరి తారకరత్న పార్థీవదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలించాంబర్లో ఉంచారు. తారకరత్నకు నివాళులర్పించేందుకు అభిమానులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఫిలించాంబర్కు తరలివస్తున�
విజయ్ దేవరకొండ హీరోగా శివనిర్వాణ దర్శకత్వంలో సమంత (Samantha) నటిస్తున్న ఖుషి (Kushi) షూటింగ్ నయా షెడ్యూల్ ఫిబ్రవరిలో షురూ కానుందని, సామ్ కూడా చిత్రీకరణలో పాల్గొనబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడూ డేట్స్ వ�
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం భోళా శంకర్ (Bhola Shankar) సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భోళా శంకర్ ఏప్రిల్ లేదా మే నెలలో థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుందని ఇప్పటికే చిరంజీవి హింట్ ఇచ్చేశాడ
ప్రభాస్ (Prabhas) టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. మాళవికా మోహనన్కు సంబంధించిన అప్డేట్ నెట్టింట్ల
తారకరత్న అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai reddy) అన్నారు. తారకరత్న సినీ రంగంలో ప్రతీ ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారని గుర్తు చేసుకున్నారు.
తెలుగు నిర్మాతల మండలి (Telugu Film Producer Council) అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ ఎన్నికయయారు. జెమినీ కిరణ్పై 17 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ విజయం సాధించారు.
గచ్చిబౌలిలో సినీ నటుడు నరేశ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. నరేశ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణంలో భాగంగా సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.
తారకరత్న (Taraka Ratna) పార్థీవదేహానికి సినీ నటుడు అలీ (Ali) నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. మేం చివరిసారిగా కలిసి నటించిన సినిమా ఎస్5 (S5 No Exit). ఈ సిని�
టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రీ మూవీస్ ఒకటి. తెలుగులోనే కాదు సౌత్లోనూ అత్యంత బిజీగా ఉన్న సంస్థ ఇదే. నెలల గ్యాప్లోనే సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతుంది.
‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు అదే జోష్తో సెట్స్మీదున్న సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ హ్యట్రిక్పై క�