సుప్రీం కోర్టులో టెలికాం సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలను రద్దు చేయాలని వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలీసర్వీసెస్ దాఖలు చేసిన పిటిషన్లను స�
దేశీయ ప్రైవేట్ టెలికం సంస్థలకు కొత్త ఏడాదిలో ప్రధానంగా రెండు సవాళ్లు ఎదురుకావచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆయా టెలికం కంపెనీలు టారీఫ్లను పెంచిన విషయం తెలిసిందే.
టెలికం చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి షాక్ తగిలింది. జూలై నెలలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు కస్టమర్లను కోల్పోయారు. మొబైల్ సర్వీసు చార్జీలను 10-27 శాతం వరకు పె
CNAP | పెరిగిపోతున్న మొబైల్ మోసాలను కట్టడి చేసేందుకు కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్(సీఎన్ఏపీ) సర్వీసును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారు
Telecom | భారతీయ టెలికం రంగంలో గుత్తాధిపత్యం నడుస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలున్నా.. ప్రైవేట్ రంగ సంస్థలదే హవా. ఇదే ఇప్పుడు దేశంలో మొబైల్ వినియోగదారుల పాలిట శాపంలా తయారైంది. టెల్కోల అప్డేట్ ప్లాన్లు.. కస్ట
అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లకు అడ్డుకట్టలో భాగంగా టెలికం సంస్థలకు ట్రాయ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రమోషనల్ కాల్స్ (అడ్వైర్టెజ్మెంట్ మొబైల్ ఫోన్ కాల్స్), మేసేజ్ల కోసం వినియోగదారుల అంగీకారాన�
తెలియని నంబర్ల నుంచి మీకు ఫోన్లు వస్తున్నాయా? నిత్యం సందేశాలను పంపిస్తున్నారా? మార్కెటింగ్ పేరిట విసిగిస్తున్నారా? అయితే మే 1 నుంచి ఇటువంటివి నిలిచిపోనున్నాయి.
TRAI | టెలికం కంపెనీలకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి టెలికం సంస్థ తాము అందించే ప్లాన్లలో 30 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్లను