పరిశ్రమ సూచనల్ని ఆహ్వానించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశీయ టెలికం రంగాన్ని, రెగ్యులేటరీ వ్యవస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి నూతన సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ప్రభు�
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో ఉన్న టెలికం రంగానికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయిలపై మారటోరియానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద�
మరోసారి ఏజీఆర్ బాకీల లెక్కింపు కుదరదని స్పష్టం న్యూఢిల్లీ, జూలై 23: భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్ సంస్థలకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అడ్జస్టెడ్ గ్రాస్ రెవిన్యూ (ఏజ
ఢిల్లీ ,జూన్ 22: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) యూజర్లకు శుభవార్త అందించింది. తమ వినియోగదారులకు నూతనంగా 4జీ ప్లాన్స్ ప్రకటించింది. అవేంటంటే..? రూ.499 ధరకు ప్రీపెయిడ్ ప్లాన్… �
న్యూఢిల్లీ: మే 28: టెలికాం కంపెనీలు వివిధ నగరాల్లో 5జీ ట్రయిల్స్ నిర్వహించడానికి టెలికాం శాఖ ఆయా ఆపరేటర్లకు స్పెక్ట్రం కేటాయించింది. హైదరాబాద్తో సహా ఢిల్లీ, ముంబై, కొల్కాతా, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ ట�
మొబైల్ రీఛార్జ్ల కాలపరిమితిపై వినియోగదారుల ఫిర్యాదులు ట్రాయ్ జోక్యంపై చర్చాపత్రం జారీ న్యూఢిల్లీ, మే 13: టెలికం కంపెనీలు ఆఫర్ చేస్తున్న మొబైల్ రీఛార్జ్ల కాలపరిమితిపై వినియోగదారులు వ్యక్తంచేసిన ఆ