విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 44.42 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు మాత్రమే వచ్చాయి. 2022-23లో వచ్చిన 46.03 బిలియన్ డాలర్లతో పోలిస్తే 3.49 శాతం తగ్గాయి.
ఈ ఏడాది జూన్ నెలలో దేశంలో టెలికం చందాదారుల సంఖ్య 117.39 కోట్లకు పెరిగింది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మే నెలలో 117.26 కోట్లున్న టెలికం కనెక్షన్ల సంఖ్య జూన్లో స్వల్పంగా అ�
దేశంలో 5జీ సేవలు ఇటీవలే లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దీంతో ప్రస్తుత 4జీ కంటే ఎంతో వేగంగా ఉండే ఈ 5జీ ఆధారంగా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇప్పటివరకు మన దేశంలో వాట్సాప్, టెలిగ్రాం, సిగ్నల్, డుయో వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్ సర్వీసెస్ టెలికం చట్టాల పరిధిలో లేవు. దీంతో వీటిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణా లేదు.
టెలికం శాఖ ముసాయిదా మార్గదర్శకాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: హౌసింగ్ ప్రాజెక్టులు, ఆవరణల్లో టెలికం మౌలిక సదుపాయాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ మేరకు తాజాగా టెలికం శాఖ ముసా�
ఎయిర్టెల్తో వొడాఫోన్ చర్చలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: టెలికం ఇన్ఫ్రా సంస్థ ఇండస్ టవర్స్లో 5 శాతం వాటాను విక్రయించేందుకు బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రతిపాదిత వాటాన
పరిశ్రమ సూచనల్ని ఆహ్వానించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశీయ టెలికం రంగాన్ని, రెగ్యులేటరీ వ్యవస్థను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి నూతన సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ప్రభు�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 44 గిరిజన ప్రాబల్య జిల్లాల్లో మౌలిక వసతుల మెరుగుదలకు రెండు ప్రధాన ప్రాజెక్టులను కేంద్ర క్యాబినెట్ బుధవారం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుల కింద ఆయా జిల్లాల్లో రూ 33,822 కోట�
నేడు కేంద్ర కేబినెట్ భేటీ | కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం కేంద్రమంత్రివర్గం సమావేశం కానుంది.