ప్రజలు ఈజీ మనీకి ఎక్కువగా ఆశపడుతుండటంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే రోజుకు రూ.5 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.1,800 కోట్ల �
ఆంధ్రప్రదేశ్కు చెందిన మహమ్మద్ నజీరుద్దీన్ను పెండ్లి చేసుకొని గుంటూరు వాస్తవ్యురాలైన మహమ్మద్ కావ్య నజీరుద్దీన్కు వరంగల్ ప్రజలు ఎందుకు ఓటేయాలని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రశ్ని�
పార్లమెంట్లో తెలంగాణ కోసం మాట్లాడేది, ఢిల్లీ గడ్డపై జై తెలంగాణ అనేది బీఆర్ఎస్ ఎంపీలేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గులాబీ జెండా కప్పుకొన్నవాళ్లే తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారని, రాష్ర్టాని
మేలో జరిగే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయించింది. ఏపీలో ఎన్డీయేలో భాగస్వామి అయినా, తెలంగాణలో ఎవరికి మద్దతివ్వాలనే విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ ర�
గత ప్రభుత్వం నుంచి భూములు లీజుకు పొందిన పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్రెడ్డి బెదిరించి సెటిల్మెంట్ చేసుకుంటున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర �
తెలంగాణలో మెజార్టీ శాతం ఉన్న మాదిగలను విస్మరించిన కాంగ్రెస్కు మాదిగలను ఓట్లు అడిగే హక్కు లేదని, ఓట్ల కోసం మాదిగ పల్లెలకు వస్తే తరిమి కొడుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చ
బీసీఏ, బీబీఏ, బీఎంఎస్ కాలేజీలు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. 158 కాలేజీలతో దేశంలోనే మన రాష్ట్రం ఆరోస్థానంలో నిలిచింది. విస్తీర్ణం, జనాభాపరంగా మనకన్నా పెద్దవైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నాలుగు నెలలు దాటింది. అయినా పాలన మాత్రం గాడిన పడలేదు. ‘ఎక్కడి గొంగడి అక్కడే’ అనే చందాన రాష్ట్రంలో సమస్యలన్నీ ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. నిరుద్యోగ యువతకు మొదటి ఏ�
BRS | పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను నియమిస్తున్నది. ఇందులో భాగంగానే నాగర్కర్నూలు లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్
Telangana | ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులు పండించిన వరిధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్కుమార్ డిమాండ్ �
Koppula Eshwar | రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన
CCMB | బయోసైన్స్ రంగంలో యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిం చేలా సీసీఎంబీలోని(CCMB) అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు(Atal Incubation Center) మరో ముందడుగు వేసింది.
TS Weather | రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.