Manthani | మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథని నియో జకవర్గంలో Manthani constituency) పది రోజులుగా మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన(Women protested) తెలిపారు.
Sangareddy | సంగారెడ్డి(Sangareddy) జిల్లా పటాన్చెరులో మద్యం మత్తులో విద్యుత్ టవర్(Electricity tower) ఎక్కి ఓ వ్యక్తి హల్చల్(Man creates ruckus) చేశాడు.
Leopard | గర్కర్నూల్(Nagarkurnool) జిల్లా బిజినేపల్లి(Bijinepalli) మండల కేంద్రం సమీపంలో గురువారం రాత్రి మళ్లీ చిరుత పులి(Leopard) దూడపై దాడి(Aattack) చేసింది.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.
రాష్ట్రవ్యాప్తంగా వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్ఐఎల్పీ)ను అమలుచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ వేసవ�
ప్రజలు ఈజీ మనీకి ఎక్కువగా ఆశపడుతుండటంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకొక కొత్త ఎత్తుగడతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఒక్క తెలంగాణ నుంచే రోజుకు రూ.5 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.1,800 కోట్ల �
ఆంధ్రప్రదేశ్కు చెందిన మహమ్మద్ నజీరుద్దీన్ను పెండ్లి చేసుకొని గుంటూరు వాస్తవ్యురాలైన మహమ్మద్ కావ్య నజీరుద్దీన్కు వరంగల్ ప్రజలు ఎందుకు ఓటేయాలని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ ప్రశ్ని�