“ఇవాళ కూడా ఎండీడీఎల్(మినిమమ్ డ్రా డౌన్ లెవెల్) ఎబౌ లెవెల్ సాగర్లో ఏడు టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఎన్డీడీఎల్ కింద కూడా మరో ఏడెనిమిది టీఎంసీల నీళ్లు ఉన్నాయి.
రాష్ట్రంలోని గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్లోని వివిధ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 20న ఉదయం 10.30 గంటల నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. సర్ట�
సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయని ఓ రైస్మిల్ యజమానిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ధన్వాడ మండలం కొండాపూర్లోని సాయికృష్ణ రైస్మిల్ను ఇటీవలే కలెక్టర్
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పోతారం శివారులో ‘వైట్ ఫీల్డ్ బయో ప్రొడక్ట్స్' కంపెనీ నిర్మాణం చేపట్టవద్దంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. కంపెనీ నిర్మాణం కోసం భూమిపూజ చేస్తున్నారని తెలుసుకున్
R.Krishnaiah | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులు పెంచాలని, టీచర్ పోస్టు
Congress | బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఒకవైపు సమావేశానికి రావాల్సిన మంత్రి ఆలస్యంగా రాగా.. తమకు గౌరవం ఇవ్వడం లేదని మంత్రిపై ఒక సీనియర్ నాయకుడు అసంతృప్తి వ్యక్
Telangana | ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో పల్సి(బీ), కోసాయి గ్రామాల్లో బెల్ట్ షాపులు, కల్లు బట్టీలపై మహిళలు దాడి చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న మద్యం, దేశీదారు, కల్తీ కల్లు బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భ�
Ponnam Prabhakar | బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులను కేంద్ర దర్యాప్తు సంస్థలతో వేధించడం తప్ప బీజేపీ చేసింది ఏమైనా ఉ�
Bandi Sanjay | వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ వద్ద దీక్ష చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసి�
Revanth Reddy | పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్లో, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అభద్రతా భావం కలుగుతున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ప�
Koppula Eshwar | ఎన్నికల సమయంలోనే ప్రజల ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు ఓటేసి మోసపోవద్దని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. సింగరేణి కార్మికుడి బిడ్డనైనా తనకు అవకాశం ఇస్తే అభివృద�